గ్రామసభకు గైర్హాజరైన అధికారులపై చర్యలు తీసుకోవాలి

నవతెలంగాణ-ఆసిఫాబాద్‌ గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన గ్రామసభకు గైర్హాజురైన వివిధ శాఖల అధికారులపై చర్యలు తీసుకోవాలని బుధవారం పట్టణ నాయకులు జిల్లా అడిషనల్‌…

సానిటేషన్‌ పనులను పరిశీలించిన డీఎల్‌పీఓ

నవతెలంగాణ – వాంకిడి మండల కేంద్రంలో బుధవారం డీఎల్‌పీఓ సురేష్‌బాబు సానిటేషన్‌లో భాగంగా వీధివీధి తిరుగుతూ సానిటేషన్‌ పనులను పరిశీలించారు. మండల…

దళితబంధులో అవినీతి దుమారం..!

– లబ్ధిదారుల నుంచి పెద్ద మొత్తంలో కమీషన్‌ తీసుకున్నారు.. – దీనిపై విచారణకు అధికారపక్ష సభ్యుల డిమాండ్‌ – ప్రభుత్వం పంచిన…

వీవోఏలపై కక్ష సాధింపు చర్యలు ఆపాలి

– సీఐటీయూ జిల్లా నాయకుడు దుంపల రంజిత్‌ కుమార్‌ నవతెలంగాణ-దండేపల్లి వీవోఏలపై రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు ఆపాలని సిఐటియు…

ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని రాస్తారోకో

నవతెలంగాణ – వాంకిడి మండల కేంద్రంలోని గోయగావ్‌ గ్రామం వద్ద బుధవారం కమాన గ్రామానికి చెందిన డ్రైవర్‌ కొండయ్య(ప్రశాంత్‌)రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో…

అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి

– ఆసిఫాబాద్‌ అదనపు కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయి నవతెలంగాణ-ఆసిఫాబాద్‌ జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేసే విధంగా సంబంధిత…

16 శాతం పెరిగిన హమాలీ కార్మికుల కూలి రేట్లు

– మర్చంట్స్‌ అసోసియేషన్‌ నాయకులతో సీఐటీయూ నాయకుల చర్చలు నవతెలంగాణ-కాగజ్‌నగర్‌ కాగజ్‌నగర్‌ హమాలీ కార్మికుల రేట్లు 16 శాతం పెరిగాయి. ప్రతి…

హక్కుల సాధనకు పోరాడాల్సిందే

– బావురావుపేట్‌ భూపోరాటానికి ఆదివాసుల మద్దతు నవతెలంగాణ-జైపూర్‌ పేదలకు చెందాల్సిన భూములను అక్రమార్కులు కాజేస్తుంటే చూస్తూ ఉండకుండా పోరాటాల ద్వారనే హక్కులను…

అక్షరాస్యతను పెంపొందించుకోవాలి

నవతెలంగాణ-తాండూర్‌ గొల్ల కురుమలు అక్షరాస్యతను పెంపొందించుకొని ఆధునిక జీవన విధానాన్ని అలవరచుకోవాలని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. బుధవారం మండలంలోని…

19శాతం మినిమం బెన్ఫిట్‌తో ఒప్పందం

– అలవెన్సులపై 25 శాతం పెంపు – ప్రభుత్వరంగ సంస్థల్లో 19 సంవత్సరాల వేజ్‌బోర్డు – అలవెన్స్‌లపై ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ సంస్థనే…

ఆర్కే-7 గనిని సందర్శించిన జీఎం

నవతెలంగాణ-నస్పూర్‌ శ్రీరాంపూర్‌ ఏరియాలోని ఆర్కే-7 గనిని బుధవారం శ్రీరాంపూర్‌ ఏరియా జీఎం సంజీవ రెడ్డి సందర్శించారు. అనంతరం జీఎం ఆర్కే-7 గ్రూప్‌…

బీఆర్‌ఎస్‌ కార్యకర్త మృతి

నవతెలంగాణ-బెజ్జూర్‌ బెజ్జూర్‌ బీఆర్‌ఎస్‌ కార్యకర్త సూర్ల శంకర్‌(35) బుధవారం అనారోగ్యంతో బాధపడుతూ మహారాష్ట్రలోని ఓ ప్రయివేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందినట్టు…