నవతెలంగాణ – న్యూఢిల్లీ : జొమాటో సీఈవో దీపీందర్ గోయల్ ఫ్రెండ్షిప్ డేను వినూత్నంగా సెలబ్రేట్ చేసుకున్నారు. స్పెషల్ డే సందర్భంగా…
రాష్ట్రంలో నలుగురు ఐఏఎస్లు బదిలీ..
నవతెలంగాణ హైదరాబాద్: తెలంగాణలో నలుగురు ఐఏఎస్లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జీహెచ్ఎంసీ కమిషనర్గా ఉన్న లోకేశ్…
మేనేజర్ల వ్యవస్థపై జుకర్బర్గ్ తీవ్ర అసంతృప్తి
నవతెలంగాణ – హైదరాబాద్ ఫేస్బుక్ మాతృసంస్థ మెటాలో ఉద్యోగులపై మరోమారు లే ఆఫ్ కత్తి వేలాడుతోంది. ఈసారి మేనేజర్ల స్థాయిలో కోత…
రుణాల జారీలో 15 శాతం వృద్థి అంచనా ప్రతీ మండల కేంద్రాన్ని చేరుకుంటాం: శ్రీరామ్ ఫైనాన్స్ సిఇఒ వెల్లడి
హైదరాబాద్ : వచ్చే రెండు, మూడేండ్లలో రుణాల జారీలో సగటున 12-15 శాతం వృద్థి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని శ్రీరామ్ ఫైనాన్స్…