రైతులకు గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం జగన్

నవతెలంగాణ – హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రైతులకు అదిరిపోయే శుభవార్త చెప్పారు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి. కరువు మండలాల ప్రకటనకు… పంటల…

వంశధార కాలువలో రైతు గల్లంతు

నవతెలంగాణ- శ్రీకాకుళం ప్రతినిధి : వంశధార కాలువలో ఓ రైతు శనివారం గల్లంతు అయ్యాడు. రెండు రోజులు గడుస్తున్నా ఇప్పటికీ అతని…

రైతులకు సంకేళ్లు వేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలి

– ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌ రిజనల్‌ రింగ్‌ రోడ్‌ (ఆర్‌ఆర్‌ఆర్‌) భూ నిర్వాసితులపై అక్రమ కేసులు బనాయించారని ఎంపీ కోమటిరెడ్డి…

లారీలు లభించక.. బస్తాలు తరలించక..

–  నెల రోజులుగా కొనుగోలు కేంద్రాల్లోనే వడ్ల బస్తాలు – అధికారుల వైఖరితో కర్షకులకు తప్పని అవస్థలు – తూకం వేసినా…

ధాన్యంలో దళారీ

రైతులను అడ్డుపెట్టుకొని కొనుగోలు కేంద్రాల్లోకి ఎంట్రీ – ముందుగా రైతుల నుంచి క్వింటాల్‌ రూ.1500లోపు కొనుగోలు – వెంటనే డబ్బులు చెల్లిస్తుండటంతో…

రైతులూ.. బీ అలర్ట్‌

మరో వారం రోజుల్లో వానాకాలం సీజన్‌ ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే రైతులు దుక్కులు దున్నే పనిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రతియేడూ…

తెలంగాణలో రైతులపై దాష్టిక పాలన వైఎస్‌ షర్మిల

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌ తెలంగాణ రైతులపై కేసీఆర్‌ దాష్టిక పాలన కొనసాగిస్తున్నారని వైఎస్‌ఆర్‌ టీపీ అధ్యక్షులు వైఎస్‌ షర్మిల శనివారం ఒక ప్రకటనలో…

రుణమాఫీకి కేటాయింపులు సరిపోవు

– అవసరం రూ.19,700 కోట్లు – ఇచ్చింది రూ.6,325 కోట్లు – 90వేల లోపు రుణాలు మాఫీ – రైతు నెత్తిన…

కరెంట్‌.. ఐదారుగంటలే

– కోతలపై బోధన్‌ రైతుల ఆగ్రహం..రాస్తారోకో నవతెలంగాణ-బోధన్‌ పొలాల వద్ద కరెంట్‌ ఎప్పుడొస్తదో.. ఎప్పుడు పోతదో తెలియడం లేదని రైతులు ఆవేదన…

రైతన్నల ఆశలు ఆవిరేనా..?

– తగ్గిన పత్తి ధర-తెగుళ్ల భారినపడి నసిస్తున్న వరిపంటలు – గతేడాది పత్తి ధర రూ.10 వేల పైనే.. – ఈయేడు…

గుంట భూమీ వదిలిపెట్టం

– మాస్టర్‌ప్లాన్‌ రద్దు చేయకుంటే భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తాం – కామారెడ్డి మున్సిపల్‌ కార్యాలయం ఎదుట రైతుల ధర్నా – భూములు…

నిద్రిస్తున్న రైతులను చావబాదిన పోలీసులు

బీహార్‌లో అమానుషం పాట్నా : రైతులపై పోలీసులు కర్కశంగా విరుచుకుపడ్డారు. అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న వారిని దారుణంగా కొట్టారు. బ్రిటీష్‌ వారిని…