
పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం తిరుమలగిరి గ్రామపంచాయతీలో నల్గొండ బి ఆర్ ఎస్ అభ్యర్థిని గెలిపించాలని జడ్పిటిసి భూక్య సంజీవ్ నాయక్ పిలుపునిచ్చారు. ఈ ప్రచారకార్యక్రమం లో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గోవింద్ రెడ్డి, భూక్య నాగు నాయక్, గ్రామ శాఖ అధ్యక్షులు ఉప్పల శ్రీశైలం, పందిరి ప్రతాపరెడ్డి, పందిరి జైపాల్ రెడ్డి, కంచల శ్రీనివాస్ రెడ్డి, నాగయ్య, వెంకన్న, శీను, సైదులు తదితరులు పాల్గొన్నారు.