ఎవరు దోషులు!

ఆ ఘటన జరిగింది మే 4న. అంటే రెండు నెలలు దాటిపోయింది. ఇప్పటికీ సోషల్‌ మీడియా లేకపోతే దారుణం వెలుగుచూసేదే కాదు.…

పేదరికం తగ్గిందట!

తిమ్మిని బమ్మిని చేయడం..లేనిది ఉన్నట్టు చూపడం… మోడీ ఏలుబడిలో సర్వసాధారణంగా మారిపోయింది. తాజాగా నీటి అయోగ్‌ అందుకు ఉపక్రమించడం విడ్డూరం. దేశంలో…

ఆహార సంక్షోభానికి అమెరికా నాంది!

ఉక్రెయిన్‌కు ప్రమాదకర క్లస్టర్‌ బాంబులు ఇచ్చి సంక్షోభాన్ని మరింతగా ఎగదోస్తున్న అమెరికా ప్రపంచానికి మరొక ముప్పు తలపెట్టింది. అమెరికా చర్యకు ప్రతిగా…

పరిష్కారం… ప్రజామోదం…

ప్రస్తుతం రాష్ట్రమంతటా ముసురు పట్టింది. ఎక్కడ చూసినా ఒకటే వాన. అది పట్నమైనా, పల్లెయినా ఇదే పరిస్థితి. ఇదే సమయంలో తెలంగాణ…

పాలకులే నేరస్థులైతే..?

‘జనం ఏమనుకున్నా పరవాలేదు… నేనొక హత్యచేశాను’ అని అదురూ బెదురూ లేకుండా మీడియా ముందే ఒప్పుకున్న ఘనుడు బ్రిజ్‌భూషన్‌ సింగ్‌. చట్టం…

శాస్త్రవేత్తల కృషికి ప్రోత్సాహమేది?

జాబిల్లిపై పరిశోధనల కోసం, భారత రోదసీ యాత్రలో మరో ముందడుగు వేసేందుకు లాండర్‌ను ప్రయోగించడంతో మనదేశం మంచి గుర్తింపును సాధించింది. ఇది…

నీరోను మించినోడు…

మన ఏలికల తీరు చూసినప్పుడల్లా నీరో చక్రవర్తి గుర్తుకువస్తాడు. అతని ఫిడేలు రాగాన్ని గురించీ చెప్పుకుంటాం. ఒకవైపు రోము తగలబడిపోవడం, రెండోవైపు…

‘చంద్ర’యానం…

పడిపోవటమే కాదు… పడితే లేచి నిలబడటం… దాన్నుంచి తడబడకుండా నడవడం… అన్నింటినీ ఎదుర్కొని ముందుకు సాగడం… చివరకు గెలిచి చూపించడం… అంటే…

ప్రపంచాధిపత్య దిశగా నాటో కూటమి!

లిథువేనియా రాజధాని విలినస్‌ నగరంలో జూలై 11, 12 తేదీల్లో జరిగిన వార్షిక నాటో శిఖరాగ్రసభ ఆమోదించిన తీర్మానం, పత్రాలను చూస్తే…

రాష్ట్రాలపై ఆర్థిక దిగ్బంధనం

దేశంలో ప్రజాస్వామ్యం..లౌకికత్వం.. సామాజిక న్యాయం.. ఆర్థిక స్వావలంబనకు విఘాతం ఏర్పడుతోందంటూ మేధావులు, అభ్యుదయవాదులు.. సామాజికవేత్తలు కొన్నేండ్లుగా ఆందోళన వ్యక్తం చేస్తూ వస్తున్నారు.…

రుణ భార(త)o

దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నదంటూ మన ప్రధాని అవకాశం దొరికన ప్రతిచోట ఊదరగొడుతున్నాడు. అదే సమయంలో దేశం అప్పుల ఊబిలో పీకల్లోతు…

గవర్నర్ల రచ్చకీయం

దేశంలో రాజ్‌భవన్‌లు వివాదాలకూ, విపరీతాలకూ ‘కేంద్ర’ బిందువులవుతున్నాయి. రాజ్యాంగ నియమాలు, ప్రజాస్వామ్య విలువలు తుంగలో తొక్కి కేవలం ఏలినవారి మనసెరిగి మసులుకోవడమొక్కటే…