సిఐగా పదోన్నతి పొందిన సాయికుమార్ గౌడ్ కు గ్రామస్థుల సన్మానం

నవతెలంగాణ – మాక్లూర్ మండల కేంద్రానికి చెందిన సాయికుమార్ గౌడ్ నిజామాబాద్ 6వ టౌన్ లో  సబ్ ఇన్ స్పేక్టర్ గా…

మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు: ఎస్ ఐ సుధాకర్

నవతెలంగాణ గాంధారి మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు తప్పవుమైనర్ బాలురకు వాహనాలు ఇచ్చినట్లయితే వాహన యజమాని పై కేసు నమోదు…

ప్రమాదవశాత్తు కుంటలో పడి మహిళ మృతి

నవతెలంగాణ గాంధారి ప్రమాదవశాత్తు కుంటలో పడి మహిళ మృతి చెందిన సంఘటన గాంధారి మండలంలోని చిన్నపోతంగల్ గ్రామం లోచోటుచేసుకుంది గ్రామానికిచెందిన గొల్ల.పోచవ్వ…

కూలిన సర్పంచ్ ఇంటిని పరిశీలించిన వడ్డీ మోహన్ రెడ్డి

నవతెలంగాణ-నవీపేట్: మండలంలోని మోకన్ పల్లి సర్పంచ్ రొడ్డ సుధాకర్ పెంకుటిల్లు వర్షానికి కూలిపోవడంతో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డీ మోహన్…

తండాలలో ఘనంగా తీజ్ పండగ..

– సుఖసంతోషాలతో పండుగలు చేస్కోవాలి.. – మాజీ ఎమ్మెల్సీ భూపతి రెడ్డి నవతెలంగాణ-డిచ్ పల్లి ఇందల్ వాయి మండలంలోని ఇందల్ వాయి…

నవీపేట్ లో కరపత్రాల ఆవిష్కరణ

నవతెలంగాణ- నవీపేట్: అభ్యుదయ గ్రామీణ వికాస సంఘం ఆర్య సమాజ్ ఆధ్వర్యంలో ఈనెల 30వ తేదీన నిర్వహించే “ఏక దివషియ దేశభక్తి…

ఎస్సీ రూరల్ అధ్యక్షునిగా ఎన్నికైన పాశం కుమార్  దళితుల అభినందనల వెలువ..

నవతెలంగాణ-డిచ్ పల్లి :  ఇందల్వాయి మండల కేంద్రానికి చెందిన టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు పాశం కుమార్ ‌‌కు అరుదైన గౌరవం…

చంద్రశేఖర్ ఆజాద్ జీవిత స్ఫూర్తితో విద్యార్థులు ముందుకు వెళ్ళాలి : ఎస్ఎఫ్ఐ 

నవతెలంగాణ కంఠేశ్వర్ చంద్రశేఖర్ ఆజా జీవిత స్ఫూర్తితో విద్యార్థులు ముందుకు వెళ్లాలి అని ఎస్ఎఫ్ఐ నాయకులు తెలియజేశారు. ఈ మేరకు ఆదివారం…

స్పష్టమైన హామీ ఇవ్వకుండా సమ్మె విరమించమంటే ఎలా?

నవతెలంగాణ -నవీపేట్: గ్రామపంచాయతీ సిబ్బంది సమ్మెపై రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి చర్చల పేరుతో పిలిచి స్పష్టమైన హామీ ఇవ్వకుండా కార్మికులు…

ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక

నవతెలంగాణ-పెద్దకొడప్ గల్ పెద్ద కొడప్గల్ మండల విలేకరుల నూతన కమిటీని ఆదివారం ఎన్నుకున్నారు.మండల అధ్యక్షులుగా రియాజుద్దిన్, ఉపాధ్యక్షులుగా హాన్మండ్లు, కోశాధికారిగా రూప్…

తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ సిఐటియు జిల్లా కమిటీ సమావేశం

నవతెలంగాణ కంటేశ్వర్ తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ సిఐటియు జిల్లా కమిటీ సమావేశం నాందేవ్ వాడలోని సిఐటియు కార్యాలయంలో…

మైనారిటీ వెల్ఫేర్ అసోసియేషన్ సంయుక్త ఆద్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

నవతెలంగాణ కంటేశ్వర్ నిజామాబాదు నగరంలోని కింగ్స్ ఫంక్షన్ హాల్ లో ఆదివారం అంకం హాస్పిటల్, మైనారిటీ ప్రాక్టీషనర్స్ మైనారిటీ వెల్ఫేర్ అసోసియేషన్…