ఇసుక ట్రాక్టర్ బోల్తా పడి వ్యక్తి మృతి

నవతెలంగాణ- మాక్లూర్: మండలంలోని కల్లెడ గ్రామ శివారులో  ఇసుక ట్రాక్టర్ బోల్తా పడి మరకంటి ముత్తేన్న(45) మృతి చెందిన సంఘటన గురువారం…

కళ్యాపూర్ గ్రామంలో గడపగడపకు ప్రచారం..

నవతెలంగాణ- రెంజల్: రెంజల్ మండలం కళ్యాపూర్ గ్రామంలో గురువారం కాంగ్రెస్ నాయకులు ఒడ్డెక్క మోహన్ ఆధ్వర్యంలో గడపగడపకు ప్రచారానికి శ్రీకారం చుట్టారు.…

దొంగల పాలన దొరల పాలన పారదోలండీ కాంగ్రెస్ పార్టీని గెలిపించండి

– పెద్ద తడగూర్ ఎన్నికల ప్రచార సభ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తోట లక్ష్మి కాంతారావు నవతెలంగాణ- మద్నూర్: ప్రత్యేక…

కందకుర్తి చెక్పోస్ట్ సందర్శించిన ఎస్సై ఉదయ్ కుమార్..

నవతెలంగాణ- రెంజల్: రెంజల్ మండలం కందకుర్తి గోదావరి ఒడ్డున ఏర్పాటుచేసిన చెక్పోస్టును రింగల్ ఎస్సై ఉదయ్ కుమార్ గురువారం నాడు తనిఖీ…

బీఆర్‌ఎస్‌ నుండి కాంగ్రెస్ లోకి

నవతెలంగాణ- రామారెడ్డి: మండలంలోని మద్దికుంటకు చెందిన బీఆర్‌ఎస్‌ నాయకులు జూపల్లి రాజిరెడ్డి గురువారం జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి…

కాంగ్రెస్ పార్టీలో చేరిన బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యుడు

నవతెలంగాణ- కమ్మర్ పల్లి: వేల్పూరు మండల కేంద్రానికి చెందిన బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు పన్నాల రాజేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ…

రాష్ట్ర స్థాయి అండర్ -14 ఫుట్‌బాల్ పోటీలకు గురుకుల విద్యార్థులు ఎంపిక

నవతెలంగాణ- ఆర్మూర్: ఈ నెల  10 న  పట్టణంలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల  లో అండర్ -14  ఫుట్ బాల్…

గ్రూప్ సభ్యులకు న్యాయం చేయాలని వినతి

నవతెలంగాణ- కమ్మర్ పల్లి: మండలంలోని ఉప్లూర్ గ్రామానికి చెందిన భువనేశ్వరి మహిళా సంఘం సభ్యులు తమకు న్యాయం చేయాలని కోరుతూ గురువారం…

బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కృషి

– రెంజల్ మండలంలోని నీలా, కందకుర్తి గ్రామాలలో ప్రజల నీరాజనం. కాంగ్రెస్ అభ్యర్థి పి. సుదర్శన్ రెడ్డి నవతెలంగాణ- రెంజల్: కాంగ్రెస్…

కాంగ్రెస్‌ పార్టీవి కారు కూతలు.. కరెంటు కోతలు

– కాంగ్రెస్‌, బీజేపీలకు ఓటు వేస్తే అభివృద్ధిని దూరం చేసుకున్నట్టే – చౌట్‌పల్లి -మెట్ల చిట్టాపూర్‌ రోడ్డు రాష్ట్ర ప్రభుత్వ నిధులతో…

కాంగ్రెస్ అభ్యర్థి పి సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన యువత

నవతెలంగాణ- రెంజల్: రెంజల్ మండలం కందకుర్తి గ్రామానికి చెందిన వివిధ పార్టీల నుంచి యువత కాంగ్రెస్ అభ్యర్థి పి సుదర్శన్ రెడ్డి…

సలాబత్పూర్ ఆంజనేయస్వామి ఆలయంలో కాంగ్రెస్ అభ్యర్థి తోట లక్ష్మీకాంతరావు ప్రత్యేక పూజలు

నవతెలంగాణ మద్నూర్: ఇటు తెలంగాణ అటు మహారాష్ట్ర కర్ణాటక మూడు రాష్ట్రాల భక్తుల్లో ప్రఖ్యాత గాంచిన మద్నూర్ మండలంలోని సలాబత్పూర్ ఆంజనేయస్వామి…