నవతెలంగాణ- రామారెడ్డి: మండలంలోని మద్దికుంటకు చెందిన బీఆర్ఎస్ నాయకులు జూపల్లి రాజిరెడ్డి గురువారం జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మద్దికుంటలో బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.