నవతెలంగాణ-కాప్రా
బి.జె.ఆర్ కాలనీ అధ్యక్షులు రహీం ఆధ్వర్యంలో ఆదివారం జ్ఞానమాల సందర్భంగా బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు శ్రీనివాస్, సంఘ సభ్యులు దయానంద్ పూలమాలవేసి నివాళులు అర్పించారు, ఈకార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం ప్రతినిధి తాడూరి గగన్ కుమార్, నరసింహ చారి, శేఖర్, చారి, వెంకన్న, రాజు తదితరులు పాల్గొన్నారు.