రైతు కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత..

Financial assistance to the farmer's family.నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
భువనగిరి మండలంలోని చందుపట్ల గ్రామానికి చెందిన రైతు కామునిగూడెం నరసమ్మ (65) సంవత్సరాలు అనారోగ్యంతో మృతిచెందగా, మా కుటుంబ సభ్యులకు పిఎ సిఎస్ చందుపట్ల బ్యాంకు తరపున బ్యాంకు చైర్మన్ మందడి లక్ష్మి నరసింహ రెడ్డి  రూ.30,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో సంఘం డైరెక్టర్లు బల్గూరి మధు సూధన్ రెడ్డి, సుబ్బురు మహేందర్, సంఘ సిబ్బంది సీఈఓ దంతూరి నర్సింహ్మ , నల్లమాసు రాములు, ముస్కు నవీన్ కుమార్ రెడ్డి, సభ్యులు,రైతులు పాల్గొన్నారు.