రేపు జాతీయ లోక్ అదాలత్: ఎస్సై క్రాంతి కిరణ్ 

National Lok Adalat tomorrow: Essay Kranti Kiranనవతెలంగాణ-  పెద్దవంగర

నేడు నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఎస్సై క్రాంతి కిరణ్ కోరారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజీమార్గమే రాజ మార్గమన్నారు. చిన్నచిన్న కేసులతో కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయాన్ని వృధా చేసుకోకుండా, న్యాయవ్యవస్థ అందించిన ఈ సువర్ణ అవకాశాన్ని కక్షిదారులు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.