విద్యార్థులకు సైబర్ నేరం నివారణపై అవగాహన 

నవతెలంగాణ –  కామారెడ్డి
సైబర్ జాగృత దివాస్ సంధర్బంగా బుధవారం   సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమనీ కామారెడ్డి జిల్లా కేంద్రంలోని విజన్ జూనియర్ కళాశాలలో  నిర్వహించరు. ఈ కార్యక్రమంలో 1.డిజిటల్ అరెస్ట్  2. ఏపీకే ఫైళ్లు 3. బ్యాంకుల నుంచి నకిలీ కాల్స్  4.ఇన్వెస్ట్మెంట్స్  (స్టాక్) మోసాలు 5.  డైల్ 1930 ప్రాముఖ్యత 6. గోల్డెన్ అవర్ ప్రాముక్యత  గురించి అవగాహన కల్పించరు. ఈ కార్యక్రమం లో సైబర్  కానిస్టేబుల్  ప్రవీణ్, ఉమెన్ హెడ్ కానిస్టేబుల్ రోజ    కళాశాల విద్యార్థిని, విధ్యార్థులు  పాల్గొన్నారు.