జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్బంగా శుక్రవారం బాన్సువాడ , కామారెడ్డి లో వాహనాలకు ఠహదారి భద్రత పోస్టర్లు ను రవాణా శాఖ అధికారులు అమర్చరు. అధికారులు వాహదారులందరు ఠహదారి నియమాలు పాటించాలని సూచించడం జరిగింది. ఈ కార్యక్రమములో జిల్లా రవాణా అధికారి కే. శ్రీనివాస్ రెడ్డి తో పాటు మోటార్ వాహన తనిఖీ అధికారి జె. శ్రీనివాస్, నాగలక్షి, సహాయక మోటార్ వాహన తనిఖీ అధికారి కె. బిక్షపతి, ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్స్, హోమ్ గార్డ్స్ తదితరులు పాల్గొన్నారు.