ఏఐఏడబ్ల్యూయూ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా విజయరాఘవన్‌, వెంకట్‌

– 155 మందితో జనరల్‌ కౌన్సిల్‌
– తెలంగాణ నుంచి 15 మంది
హౌరా నుంచి నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి
అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం నూతన అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా విజయ రాఘవన్‌, బి.వెంకట్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 155 మందితో జనరల్‌ కౌన్సిల్‌ ఏర్పాటైంది. తెలంగాణా నుంచి 15 మంది, ఏపీ నుంచి 12 మంది జనరల్‌ కౌన్సిల్లో ఉన్నారు. కేరళ నుంచి 30 మంది, పశ్చిమబెంగాల్‌ నుంచి 18, తమిళనాడు నుంచి 14, త్రిపుర నుంచి 10, పంజాబ్‌ 8, కర్నాటక 8, బీహార్‌ నుంచి ఏడుగురు, ఉత్తరప్రదేశ్‌ నుంచి ఐదుగురు, మహారాష్ట్ర నుంచి ఆరుగురు, రాజస్థాన్‌ నుంచి నలుగురు, హర్యానా నుంచి ముగ్గురు, ఒడిస్సా నుంచి ముగ్గురు, మధ్యప్రదేశ్‌, జార్ఖండ్‌, అసోం, ఉత్తరాఖండ్‌, గుజరాత్‌ నుంచి ఒక్కొక్కరు చొప్పున నూతన కమిటీకి ఎన్నికయ్యారు. సంఘం అఖిల భారత కేంద్రం నుంచి విజయ రాఘవన్‌, వెంకట్‌, విక్రమ్‌సింగ్‌, వి.శివదాసన్‌, బాబూమోహన్‌, షాజీ జనరల్‌ కౌన్సిల్‌లో ఉన్నారు. కేంద్రం నుంచి ఒక ఖాళీ పెండింగ్‌లో ఉంది, ఉత్తరాఖండ్‌, జార్ఖండ్‌ నుంచి ఒకరికి జనరల్‌ కౌన్సిల్‌లో అవకాశం కల్పించినా ఎవరనేది ప్రకటించలేదు.
ఏపీ నుంచి జనరల్‌ కౌన్సిల్‌ సభ్యులు
వి.వెంకటేశ్వర్లు, డి.సుబ్బారావు, వి.శివనాగ రాణి, కె.వి.నారాయణ, ఎం.నాగేశ్వరరావు, కె.ఆంజనేయులు, ఎం.పుల్లయ్య, ఎం.రాజేష్‌, ఎ.రవి,, డి.వెంకన్న, జి.సింహచలం, వి.అన్వేష్‌.
కేంద్ర వర్కింగ్‌ కమిటీ
ఎంవి గోవిందమాస్టార్‌, ఎన్‌.ఆర్‌.బాలన్‌, ఎన్‌.చంద్రన్‌, ఎ.నాగప్పన్‌, పి.కె.బిజు, కె.కోమల కుమారి, సి.బి.దేవదర్శనన్‌, లలితాబాలన్‌, అంబిక, ఎ.డి.కున్నచ్చన్‌, అమియాపాత్ర, తుషార్‌ఘోష్‌, మిజనూర్‌ రహమాన్‌, సుకుమార్‌ చక్రవర్తి, రామకృష్ణరారుచౌదరి, హిమాన్షుదాస్‌, బొని యాతుడు, నిరపడ సర్థార్‌, జి.నాగయ్య, ఆర్‌.వెంక టరాములు, బి.ప్రసాదు, బి.పద్మ, పి.వెంటకేశ్వర్లు, ఐలయ్య, వెంకటేశ్వర్లు, సుబ్బారావు, శివనాగరాణి, లాజర్‌ అమర్తలింగం, చిన్నదురై, పళనిస్వామి, పుంగత్తరు, భానూలాల్‌ సాహా, శ్యామల్‌దే, భూప్‌చంద్‌ చన్ను, రామ్‌సింగ్‌చ గుర్మేష్‌సింగ్‌, పుట్టమధు, చంద్రప్ప హౌస్‌కెర, మునివెంకటప్ప, భోలాప్రసాదు దివాకర్‌.ధర్మేంద్ర చౌరాసియా, రామ్‌శ్రే మహతో, బ్రిజ్‌లాల్‌ భారతి, సతీస్‌కుమార్‌, నీతూసాల్వే, సరిత శర్మ, రామ్‌రతన్‌ బగారియా, ప్రేమ్‌ కుమార్‌, నిర్మల్‌ నాయక్‌, రాంబాబు జాదవ్‌, ఎ.విజయరాఘవన్‌, బి.వెంకట్‌, విక్రమ్‌సింగ్‌చ వి,.శివదాసన్‌, బాబూమోహన్‌
తెలంగాణా నుంచి
జి.నాగయ్య, ఆర్‌.వెంకటరాములు, బి.ప్రసాదు, బి.పద్మ, పొన్నం వెంకటేశ్వర్లు, ఐలయ్య, మచ్చా వెంకటేశ్వర్లు, కె.జగన్‌, పెద్ది వెంకటేశ్వర్లు, ఎ.వెంకటరాజమ్‌, డి.సరోజ, ఎం.ఆంజనేయులు, ఎ.వీరన్న, కె.నరసింహులు, ఎం.రాములు ఉన్నారు.
ఆఫీసు బేరర్స్‌
ఎ.విజయరాఘవన్‌, బి,వెంకట్‌, గోవిందన్‌మాస్టార్‌, అమియపాత్ర, భానూలాల్‌ సాహా, లాజర్‌, జి.నాగయ్య, కె.కోమలకుమారి, భూప్‌చంద్‌ చన్నూ, విక్రమ్‌సింగ్‌, వి.శివదాసన్‌, తుషార్‌ఘోష్‌, వి.వెంకటేశ్వర్లు, బ్రిజ్‌లాల్‌ భారతి, ఎన్‌.చంద్రన్‌ ఉన్నారు.