Skip to content
Search
Search
రాష్ట్రీయం
తెలంగాణ రౌండప్
జాతీయం
అంతర్జాతీయం
జిల్లాలు
హైదరాబాద్
మహబూబ్ నగర్
నల్లగొండ
ఆదిలాబాద్
రంగారెడ్డి
కరీంనగర్
మెదక్
వరంగల్
ఖమ్మం
నిజామాబాద్
సినిమా
ఆటలు
సోపతి
కవర్ పేజీ
కథ
సీరియల్
కవర్ స్టోరీ
అంతరంగం
సండే ఫన్
మ్యూజిక్ లిటిలేచర్
చైల్డ్ హుడ్
ఎడిటోరియల్
సంపాదకీయం
నేటి వ్యాసం
రిపోర్టర్స్ డైరీ
ఫీచర్స్
దర్వాజ
దీపిక
వేదిక
మానవి
జోష్
బిజినెస్
ఈ-పేపర్
Home
Telangana Roundup
చేపల వేటకు వెళ్లిన వ్యక్తి మృతి
Telangana Roundup
Warangal
చేపల వేటకు వెళ్లిన వ్యక్తి మృతి
September 2, 2024
12:30 pm
నవతెలంగాణ- తొర్రూర్ రూరల్
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం వెంకటాపురం గ్రామంలోని బల్ల చెరువులో చేపల వేటకు వెళ్లి గత రెండు రోజుల క్రితం కనిపించకుండా పోయిన గుండాల చిన్న నరసయ్య (50) శవం చెరువు లోపల నీటిపై తేలి లభ్యమయ్యింది. నరసయ్యకు భార్య సత్తమ్మ కుమారుడు శశిధర్ లు ఉన్నారు.
Related posts:
వర్షాకాలంలో విద్యుత్ ప్రమాదానికి గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
నాగరాజు మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు
జర్నలిస్టులందరికి డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేయాలి
ఘనంగా మాజీ సీఎం స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి
అనారోగ్యంతో బాధపడుతున్న బాధితులకు..
వీడని ముసురు.. ఉప్పొంగిన వాగులు, వంకలు
Post navigation
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి తప్పిన పెను ప్రమాదం
భువనగిరి పెద్ద చెరువు కాలువను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ వెంకటేశ్వర్లు…