నవతెలంగాణ – జుక్కల్: మండలంలోని డోన్ గాం గ్రామములోని అంగన్ వాడి కేంద్రంలో అన్నప్రాసాన కాక్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సెంటర్ టీచర్ ఈశ్వరీ మాట్లాడుతు విద్యార్థులకు, బాలింతలకు, గర్భిణిలకు వైద్య పరిక్షలు నిర్వహించడంతో పాటు పౌష్టికాహరం ప్యాకేట్లను అందించారు. అనంతరం అవ్నప్రాసన, అక్షరబ్యాసం చేయించారు. కార్యక్రమంలో అంగన్ వాడీ టీచర్, గర్భిణిలు, బాలింతలు, పిల్లల తల్లిదండ్రులు తదితరులు పాల్గోన్నారు.