
జుక్కల్ మండల కేంద్రం లోని ప్రభూత్వ జిల్లా పరిషత్ పాఠశాలలో ఉపాద్యాయబృందం ఆధ్వర్యంలో గురువారం నాడు తెలుగు బాషా పండితులు సన్మానంతో పాటు వ్యాసరచన, క్విజ్ పోటీలను విద్యార్థులకు నిర్వహించామని ప్రాదాన ఉపాద్యాయుడు బస్వంత్ పటేల్ తెలిపారు. ఈ సంధర్భంగా హెచ్ఎం బస్వంత్ పటేల్ మాట్లాడుతు తెలుగు బాషా పాండిత్యంలో పి హెచ్ డి డాక్టరేట్ పట్టా పొందిన బాస్కర రావ్ కు ఉపాద్యాయ బృందం సన్మానించడం జర్గిందని తెలిపారు. పాఠశాలలోని విద్యార్థిని కూమారి వర్ష, శ్రద్గ, వంద పద్యాలు , త్రీష, కావేరి, నందిని, సురేఖ, కీర్తన, భవానీ, అవంతిక, సంగీత యాబై పద్యాలు , పాడటం జర్గింది వీరికి మెుదటి వంద చదివిన వారికి రూ” ఐదు వందలు, యాబై చదివిన ఒక్కోక్కరికి రూ” రెండువందల యాబై రపాయలు నగదును బహుమతులను ఉపాద్యాయులు అందరు కలిసి అందించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం, తెలుగు బాషా పండితుడు బాస్కర్ రావ్, పాఠశాల ఉపాద్యాయబృందం తదితరులు పాల్గోన్నారు.