సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన… 

నవతెలంగాణ – సారంగాపూర్: మండలంలోని జామ్ కేజీబీవీ పాఠశాల విద్యార్థులకు సైబర్‌ నేరాలపై  అవ గాహన కలిపించారు.
ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ.. మొబైల్‌ ద్వారానే 80 శాతం సైబర్‌ నేరాలు జరుగుతున్నాయన్నారు. పెరుగుతున్న సాంకేతికతను ఆసరాగా చేసుకుని సైబర్‌ నేరాలకు కొందరు అక్రమాలకు పాల్పడుతు న్నారని విద్యార్థులు అవగాహన పెంచుకుని ఇటువంటి మోసాలకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఓ అన్నపూర్ణ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.