సీజనల్ వ్యాదుల పట్ల జాగ్రత వహించాలని సూపర్ వైజర్ సమాధానం తెలిపారు. మండలం లోని తొర్లికొండ ప్రాథమిక పాఠశాల లో గురువారం విద్యార్థులకు అవగాహన కల్పించారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. ముఖ్యంగ ఈగలు, దోమలను దరి చేరానియద్దని తెలిపారు. ఈ కార్యక్రమం లో పాఠశాల ప్రాధనోపాధ్యాయులు జంగం అశోక్, ఆరోగ్య సిబ్బంది తేజస్వి, జ్యోతి, ఆశాలు, టీచర్లు గౌతమి, లలిత, తదితరులు పాల్గొన్నారు.