రావు రమేష్ ప్రధాన పాత్రలో నటించిన హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మారుతి నగర్ సుబ్ర మణ్యం’. ప్రేక్షకుల విశేషహొఆదరణతో ప్రస్తుతం థియేటర్లలో విజయ వంతంగా ప్రదర్శింపబడుతోంది. ఇటువంటి విజవంతమైన, చక్కటి కుటుంబ వినోదాత్మక సినిమా తీసినందుకు ‘మారుతి నగర్ సుబ్రమణ్యం’ చిత్ర బృందాన్ని హీరో మహేష్ బాబు అభినందించారు. చిత్ర బృందం మీద ప్రశంసలు కురిపించారు. మంచి సినిమాలకు మద్దతు ఇవ్వడంలోహొమహేష్ బాబు ఎప్పుడూహొఓ అడుగు ముందుంటారు. సినిమాలో ఆయనకు నచ్చిన విషయాలు చెప్పడంతో పాటు తన అభిప్రాయాన్ని వెల్లడిస్తారు. తాజాగా ‘మారుతి నగర్ సుబ్రమణ్యం’ సినిమాకుహొమహేష్ బాబు రివ్యూ ఇచ్చారు.హొ హొహొ
ఈ మధ్య కాలంలో వచ్చిన మంచి వినోదాత్మక చిత్రాల్లోహొ’మారుతి నగర్ సుబ్రమణ్యం’ ఒకటి అని మహేష్ బాబు తెలిపారు. ‘హిలేరియస్ రైడ్’ అంటూ సినిమాకుహొషార్ట్ అండ్ స్వీట్ రివ్యూ ఇచ్చారు. తన ట్వీట్లో సమర్పకురాలు తబితా సుకుమార్, చిత్ర బృందానికి శుభాకాంక్షలు చెప్పారు. మహేష్ ట్వీట్ చూస్తే… ఆయన సినిమాను చాలా ఎంజారు చేసినట్టు అర్థం అవుతోంది. ఆయన ప్రశంసలతో ‘మారుతి నగర్ సుబ్రమణ్యం’ చిత్ర బృందం అమితా నందంలోహొఉంది.హొహొలక్ష్మణ్ కార్యహొదర్శకత్వం వహించిన ఈ సినిమా తబితా సుకుమార్ సమర్పణలో విడుదలైంది. కుటుంబ ప్రేక్షకులతోహొపాటు యువతరం సైతం ఈ సినిమాను ఎంజారు చేస్తోంది. థియేటర్లలో నవ్వుల పండగ స్పష్టంగా కనబడుతోంది. ఈ చిత్రాన్ని పీబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్ సంస్థలపై బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్యహొనిర్మించారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను మైత్రీహొమూవీ మేకర్స్ భారీ ఎత్తున విడుదల చేసింది.