బైక్ ర్యాలీ…

నవతెలంగాణ – మోపాల్ 

బుదువారం రోజున నిజామబాద్ గడ్డపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  రోడ్ షోకి జిల్లా  కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు ముప్పగంగారెడ్డి ఆధ్వర్యంలో మంచిప్ప, బైరాపూర్, అమ్రాబాద్ కల్పొల్, గ్రామాలకు సంబంధించిన సుమారు 1000 బైకులతో  ర్యాలీగా రేవంత్ రెడ్డి రోడ్ షో కార్యక్రమానికి వెళ్లడం జరిగింది. ఈ  కార్యక్రమంలో బాడ్సి సొసైటీ చైర్మన్ నిమ్మల మోహన్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి మోహన్ కేతవత్, ఆయా గ్రామాల గ్రామ శాఖ అధ్యక్షులు కార్యకర్తలు అధిక సంఖ్యలో బయలుదేరారు