
పట్టణ కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో 8 ,9, 10 తరగతుల విద్యార్థులకు ఆర్ బి ఎస్ కే టీం, ఆశా వర్కర్లు రక్తంలోని హిమోగ్లోబిన్ పరీక్షలను గురువారం నిర్వహించారు. విద్యార్థులకు రక్తంలో హిమోగ్లోబి శాతం తక్కువగా ఉండటం వలన అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని కనుక పౌష్టికమైన ఆహారాన్ని తీసుకోవాలని ఎం ఈ ఓ స్వామి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రఘువస్, లింబాద్రి, వాసుదేవ్ తదితరులు ఉన్నారు.