
భద్రాచలం వద్ద గోదావరిపై రెండవ వంతెన పనులు ఏళ్ల తరబడి నిలిచిపోతే,వీటిని పున:ప్రారంభించి పూర్తి చేశారని అన్నారు. ప్రతిపక్షాల విమర్శలకు మంత్రి తుమ్మల అవేదన చెందాల్సిన అవసరం లేదని,మీపై పూర్తి నమ్మకం జిల్లా, రాష్ట్ర ప్రజానీకానికి ఉందన్నారు.తక్షణమే బీఆర్ఎస్ నేతలు చేసిన విమర్శలు వెనక్కి తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో నాయకులు ఆలపాటి రామచంద్ర ప్రసాద్,బండి భాస్కర్,జ్యేష్ట సత్యనారాయణ చౌదరి, కేవీ సత్యనారాయణ, ఎస్ పాషా, పీ జీవన్ రావు,సత్యవరపు బాలగంగాధర్,సింహాద్రి ప్రసాద్ ఉన్నారు.