నవతెలంగాణ-కాగజ్నగర్ డిమాండ్ల సాధన కోసం ఐకేపీ వీఓఏలు చేపపడుతున్న సమ్మె బుధవారం నాటికి 38వ రోజుకు చేరుకుంది. స్థానిక ఐకేపీ కార్యాలయం…
ఆదిలాబాద్
ప్రజల సమస్యలు పరిష్కరించడంలో విఫలం
నవతెలంగాణ – సిర్పూర్(టి) నియోజకవర్గ ప్రజల సమస్యలను 20 ఏండ్ల నుండి ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పట్టించుకోకపోవడంతో ఎక్కడ వేసిన గొంగళీ…
రాజ్యాంగాన్ని ప్రతి పౌరుడికి ఉచితంగా అందించాలి
నవతెలంగాణ-ఇచ్చోడ భారత రాజ్యాంగాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి పౌరుడికి ఉచితంగా అందించాలని డిఎస్పీ జిల్లా నాయకులు వెంకటేష్ అన్నారు. బుధవారం…
గ్రామసభకు గైర్హాజరైన అధికారులపై చర్యలు తీసుకోవాలి
నవతెలంగాణ-ఆసిఫాబాద్ గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన గ్రామసభకు గైర్హాజురైన వివిధ శాఖల అధికారులపై చర్యలు తీసుకోవాలని బుధవారం పట్టణ నాయకులు జిల్లా అడిషనల్…
సానిటేషన్ పనులను పరిశీలించిన డీఎల్పీఓ
నవతెలంగాణ – వాంకిడి మండల కేంద్రంలో బుధవారం డీఎల్పీఓ సురేష్బాబు సానిటేషన్లో భాగంగా వీధివీధి తిరుగుతూ సానిటేషన్ పనులను పరిశీలించారు. మండల…
దళితబంధులో అవినీతి దుమారం..!
– లబ్ధిదారుల నుంచి పెద్ద మొత్తంలో కమీషన్ తీసుకున్నారు.. – దీనిపై విచారణకు అధికారపక్ష సభ్యుల డిమాండ్ – ప్రభుత్వం పంచిన…
వీవోఏలపై కక్ష సాధింపు చర్యలు ఆపాలి
– సీఐటీయూ జిల్లా నాయకుడు దుంపల రంజిత్ కుమార్ నవతెలంగాణ-దండేపల్లి వీవోఏలపై రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు ఆపాలని సిఐటియు…
ఎక్స్గ్రేషియా చెల్లించాలని రాస్తారోకో
నవతెలంగాణ – వాంకిడి మండల కేంద్రంలోని గోయగావ్ గ్రామం వద్ద బుధవారం కమాన గ్రామానికి చెందిన డ్రైవర్ కొండయ్య(ప్రశాంత్)రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో…
అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి
– ఆసిఫాబాద్ అదనపు కలెక్టర్ చాహత్ బాజ్పాయి నవతెలంగాణ-ఆసిఫాబాద్ జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేసే విధంగా సంబంధిత…
16 శాతం పెరిగిన హమాలీ కార్మికుల కూలి రేట్లు
– మర్చంట్స్ అసోసియేషన్ నాయకులతో సీఐటీయూ నాయకుల చర్చలు నవతెలంగాణ-కాగజ్నగర్ కాగజ్నగర్ హమాలీ కార్మికుల రేట్లు 16 శాతం పెరిగాయి. ప్రతి…
హక్కుల సాధనకు పోరాడాల్సిందే
– బావురావుపేట్ భూపోరాటానికి ఆదివాసుల మద్దతు నవతెలంగాణ-జైపూర్ పేదలకు చెందాల్సిన భూములను అక్రమార్కులు కాజేస్తుంటే చూస్తూ ఉండకుండా పోరాటాల ద్వారనే హక్కులను…
అక్షరాస్యతను పెంపొందించుకోవాలి
నవతెలంగాణ-తాండూర్ గొల్ల కురుమలు అక్షరాస్యతను పెంపొందించుకొని ఆధునిక జీవన విధానాన్ని అలవరచుకోవాలని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. బుధవారం మండలంలోని…