హైదరాబాద్: ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో హైదరాబాద్ విమానాశ్రయం నుంచి ఫిబ్రవరి 01 నుంచి ప్రతీ రోజు 150 పైగా డైలీ…
బీజినెస్
బీఎండబ్ల్యూ ఎక్స్1 విడుదల
– ధర రూ.45.90 లక్షలు న్యూఢిల్లీ : ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ బిఎండబ్ల్యు శనివారం భారత మార్కెట్లోకి కొత్త…
ఎగుమతుల్లో 12 శాతం పతనం
న్యూఢిల్లీ : గడిచిన ఏడాది 2022 డిసెంబర్లో భారత ఎగుమతులు 12.2 శాతం పతనమై 34.48 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. ప్రపంచ…
ఒప్పో ఎ78 5జి స్మార్ట్ఫోన్ ఆవిష్కరణ
– ధర రూ.18,999 ముంబయి : ఒప్పో తన 5జి విభాగంలో మరో కొత్త స్మార్ట్ఫోన్ ఒప్పో ఎ78ను విడుదల చేసింది.…
సిఎ ఇంటర్మీడియట్కు 650 మంది అర్హత
– అన్అకాడమీ వెల్లడి హైదరాబాద్ : నవంబరులో నిర్వహించిన సిఎ ఇంటర్మీడియట్ 2022 పరీక్షల్లో తమ విద్యార్థులు దాదాపు 650 మందికి…
గూగుల్కు ఎన్సీఎల్టీ మరో షాక్..
న్యూఢిల్లీ: గూగుల్ ప్లే స్టోర్ అనైతిక వ్యాపార పద్దతులపై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఇచ్చిన ఉత్తర్వులపై మధ్యంతర ఆదేశాలు…
ఆటో ఎక్స్పో అబ్బురం
– విద్యుత్ వాహనాలపైనే దృష్టి – అదరగొడుతున్న కొత్త వాహనాలు న్యూఢిల్లీ : ప్రతిష్టాత్మక ఆటో ఎక్స్పో 2023 గ్రేటర్ నోయిడాలో…
సామ్సంగ్లో గెలాక్సీ ఎస్ సీరిస్ వస్తోంది..
న్యూఢిల్లీ : ప్రముఖ స్మార్ట్ఫోన్ ఉత్పత్తుల కంపెనీ సామ్సంగ్ తన గెలాక్సీలో ఎస్ సీరిస్ను ఆవిష్కరించనున్నట్టు ప్రకటించింది. ఫిబ్రవరి ఒక్కటో తేదిన…
కొత్త ఏడాది గడ్డు కాలమే
– మాంద్యంలోకి మూడోవంతు దేశాలు – సంక్షోభం అంచున అమెరికా : ఐఎంఎఫ్ న్యూఢిల్లీ : ప్రస్తుత ఏడాదిలో ప్రపంచంలోని మూడో…
ద్విచక్ర వాహన అమ్మకాలు డీలా
న్యూఢిల్లీ : దేశంలోని అధిక ధరలు ద్విచక్ర వాహన మార్కెట్ను దెబ్బతీస్తున్నాయి. 2022 డిసెంబర్లో ద్విచక్ర వాహన అమ్మకాలు స్తబ్దుగా నమోదయ్యాయి.…
వడ్డీ రేట్ల పెంపు ఉండకపోవచ్చు : ఎస్బిఐ
న్యూఢిల్లీ : ప్రపంచ వ్యాప్తంగా కేంద్ర బ్యాంక్లు వడ్డీ రేట్ల పెంపును ఇక నిలిపివేయనున్నాయని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓ…
మార్కెట్లకు తొలి సెషన్లో లాభాలు
ముంబయి : దేశీయ స్టాక్ మార్కెట్లు కొత్త ఏడాది తొలి సెషన్లో లాభాలు సాధించాయి. కొనుగోళ్ళ మద్దతుతో సోమవారం బిఎస్ఇ సెన్సెక్స్…