పరిశుభ్రతపై విద్యార్థులకు అవగాహనా కార్యక్రమం

నవతెలంగాణ-అంబర్‌పేట అంబర్‌పేట డివిజన్‌ బాపునగర్‌లోని ప్రగతి విద్యానికేతన్‌ పాఠశాలలో రాంకీ వారి అధ్వర్యంలో పరిసరాల పరిశుభ్రత మీద విద్యార్థులకు అవగాహనా కార్యక్రమం…

ప్రభుత్వంపై లడాయికి ఆదివాసీలు సిద్ధం కావాలి

నవతెలంగాణ-ఓయూ బంగారు తెలంగాణ పేరుతో రాష్ట్రంలోని ఆదివాసీ ప్రజల ఆస్తిత్వాన్ని సమాధి చేస్తున్న ప్రభుత్వంపై లడాయి చేయటానికి ఆదివాసీ సమాజం సిద్ధం…

గోల్నాకను ఆదర్శ డివిజన్‌గా తీర్చిదిద్దుతా

నవతెలంగాణ-అంబర్‌పేట గోల్నాక డివిజన్‌ నగరంలోని అత్యున్నత ఆదర్శ డివిజన్‌గా తీర్చిదిద్దుతానని గోల్నాక కార్పొరేటర్‌ దూసరి లావణ్య శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు. శనివారం…

కామ్రేడ్‌ మగ్ధుం స్ఫూర్తిని కొనసాగిద్దాం

– సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు – ఈటి. నరసింహ నవతెలంగాణ-అడిక్‌మెట్‌     తెలంగాణ సాయుధ పోరాటయోధులు కామ్రేడ్‌ మగ్ధుం స్ఫూర్తిని…

ఓసీ పేదల సంక్షేమానికి బడ్జెట్‌లో ప్రత్యేక నిధులు కేటాయించాలి

నవతెలంగాణ-హిమాయత్‌నగర్‌ గత ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చినట్టుగా రెడ్డి, వైశ్య కులాల్లోని పేదల సంక్షేమం కోసం, ఓసీలోని ఇతర వర్గాల పేదల అభ్యున్నతికి…

ఓయూ పీహెచ్డీ ప్రవేశ పరీక్షలో ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు న్యాయం చేయాలి

నవతెలంగాణ-ఓయూ ఓయూ పీహెచ్డీ ప్రవేశ పరీక్ష 2022లో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌…

అనాథలకు ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలి

నవతెలంగాణ-హిమాయత్‌నగర్‌ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది అనాథల సంక్షేమం కోసం ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని తెలంగాణ రాష్ట్ర అనాథల…

పార్కుల సుందరీకరణకు కృషి : ఎమ్మెల్యే కాలేరు

నవతెలంగాణ-అంబర్‌పేట పార్కుల సుందరీకరణకు కృషి చేస్తామని అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌ అన్నారు. శనివారం రూ.2 కోట్లతో చేపట్టిన వైభవ్‌ నగర్‌…

నిమ్స్‌ హాస్పిటల్‌లో వరల్డ్‌ క్యాన్సర్‌ డే వేడుకలు

 నవతెలంగాణ-బంజారాహిల్స్‌ ప్రపంచ మానవాళిని వేధిస్తున్న ఆరోగ్య సమస్యల్లో ప్రధానమైనది క్యాన్సర్‌ అనీ, ఇది శరీరంలోని ఓ అవయవానికి, కణజాలంలో మొదలయ్యే వ్యాధి…

జాయింట్‌ చెక్‌ పవర్‌ శ్రీశైలం యాదవ్‌కు ఇవ్వాలని తీర్మానం

నవతెలంగాణ-శామీర్‌పేట మూడు చింతలపల్లి మండలం కేశవరం గ్రామ పంచా యతీ కార్యాలయంలో శనివారం ఇన్‌చార్జి ఎంపీడీఓ రవి ఆధ్వర్యంలో సర్పంచ్‌ ఉడుతల…

ఆర్‌యూబీ నిర్మాణ పనులు మొదలు పెట్టాలి

నవతెలంగాణ- నేరేడ్‌మెట్‌ నేరేడ్‌మెట్‌ వాజ్‌పేరు నగర్‌లో ఆర్‌యూబీ నిర్మాణ పనులు త్వరగా మొదలు పెట్టాలని కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేసింది. శనివారం…

ప్రజలకు ఇబ్బందులు కలిగించే చర్యలు చేపట్టబోం

నవతెలంగాణ-బేగంపేట్‌ ప్రజలకు ఇబ్బందులు కలిగించే చర్యలు తాము ఎప్పుడు చేపట్టబోమని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ స్పష్టం చేశారు. శనివారం సాయంత్రం…