– మాదాపూర్ డీసీపీ శిల్ప వల్లి – ఏఓఐ ఆధ్వర్యంలో 4కే వాక్ నవతెలంగాణ-సిటీబ్యూరో క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కలిగి ఉండి…
హైదరాబాద్
క్యాన్సర్ను జయించిన వారికి రెనోవ సౌమ్య ఆస్పత్రి సన్మానం
నవతెలంగాణ-కంటోన్మెంట్ వివిధ రకములైన క్యాన్సర్ బారిన పడి కార్ఖానా రెనోవా సౌమ్య క్యాన్సర్ హాస్పిటల్లో వ్యాధిని జయించిన విజేతలను ప్రపంచ క్యాన్సర్…
సంక్షేమ బోర్డు ఏర్పాటుపై అసెంబ్లీలో ప్రకటన చేయాలి
– ఎంవీ యాక్ట్-2019ను సవరించాలి – కేరళ సవారి యాప్ తరహా యాప్ను తేవాలి – సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేష్…
మార్కెట్ పనులను వేగవంతం చేయాలి
నవతెలంగాణ-దుండిగల్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మరింత మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా పని చేస్తుందనీ, మార్కెట్ పనులను వేగవంతం చేయాలని మల్కాజిగిరి…
సీసీ రోడ్డు పనులు ప్రారంభం
నవతెలంగాణ-కుత్బుల్లాపూర్ సుభాష్నగర్ 130 డివిజన్ పరిధిలోని సూరారం రాజీవ్ గృహకల్పలో సుమారు రూ.38 లక్షల జీహెచ్ఎంసీ నిధులతో పూర్తి చేసుకున్న సీసీ…
ఎన్నికలకు ముందస్తుగా ప్రణాళికలు రూపొందించుకోవాలి
– శిక్షణ ముగింపు కార్యక్రమంలో జీహెచ్ఎంసీ కమిషనర్ డీఎస్.లోకేష్కుమార్ నవతెలంగాణ-సిటీబ్యూరో అసెంబ్లీ, పార్లమెంటరీ, స్థానిక సంస్థల ఎన్నికలకు ముందస్తుగా ప్రణాళికలు రూపొందించుకోవాలని…
అర్హులకు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వడంలో సర్కార్ ఆలస్యం
నవతెలంగాణ-దుండిగల్ డబుల్ ఇండ్ల నిర్మాణాలు పూర్తయి ఏండ్లు గడుస్తున్నా ప్రభుత్వం అర్హులరు అందించడంలో ఆలస్యం చేస్తుందని సీఐటీయూ బాచుపల్లి ఏరియా నాయకులు…
ఆశ..నిరాశలు.. వేతన జీవులకు ఊరట
– పెరగనున్న బ్రాండెడ్ దుస్తుల ధరలు, టైర్ల ధరలు – కేంద్ర బడ్జెట్ పేదలకు వ్యతిరేకం, సంపన్నులకు అనుకూలం : సీపీఐ(ఎం)…
ఈసీఐఎల్లో విద్యార్థుల మధ్య ఘర్షణ
నవతెలంగాణ-కాప్రా ఈసీఐఎల్ సీఎంఎస్ శ్రీ చైతన్య కళాశాల వద్ద విద్యార్థులు ఘర్షణ పడడం బుధవారం కలకలం రేపింది. ఓ విద్యార్థుల గుంపు…
మెట్రో రాయితీ పాస్లు ఇవ్వండి
హెచ్ఎంఆర్ఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డికి ఎస్ఎఫ్ఐ విజ్ఞప్తి నవతెలంగాణ-సిటీబ్యూరో విద్యార్థులకు రాయితీతో కూడిన మెట్రో రైల్ పాస్లు ఇవ్వాలని భారత విద్యార్థి…
అభివృద్ధి పథంలో రాష్ట్రం నెంబర్ వన్
నవతెలంగాణ-కాప్రా అభివృద్ధి పథంలో రాష్ట్రం ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో దేశం లోనే నెంబర్వన్ రాష్ట్రంగా ఉందని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్…
ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యాబోధన
– అన్ని రకాల మౌలిక సౌకర్యాలతో – ప్రభుత్వ బడుల అభివృద్ధి – మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ – మన…