సీఎం చిత్రపటానికి పాలాభిషేకం..

నవతెలంగాణ – తంగళ్ళపల్లి నేత, చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని, నేతన్న కార్మికులకు చేయుతనందిస్తుందని జిల్లా సేవాదళ్…

వేములవాడలో విషాదం.. ఒకే రోజు అత్త, అల్లుడి మృతి..

నవతెలంగాణ – వేములవాడ రూరల్  అత్త మరణవార్త విని అల్లుడు మృతి చెందాడు. సిరిసిల్ల జిల్లా వేములవాడ మార్కండేయనగర్‌కు చెందిన అలువాల…

టీవీఎస్ బిఎస్ 6 వాహనాలపై అవగాహన సదస్సు..

నవతెలంగాణ – వేములవాడ  వేములవాడ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన పరమేశ్వరి టివి ఎస్ షో రూమ్ యజమానులు మోటురి మధు,…

తొలితరం స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న చరిత్ర చిరస్మరణీయం..

– కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ – నివాళులు అర్పించిన ప్రభుత్వ విప్, జిల్లా కలెక్టర్, ఎస్పీ…

దివ్యాంగులకు ఉపకరణాలు పంపిణీ చేసిన బండి సంజయ్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

– కబ్జాకోరులపై ఉక్కుపాదం మోపండి… మీ వెంట మేముంటాం – జిల్లాకు నవోదయ స్కూల్ మంజూరు కాబోతోంది – వేములవాడను ప్రసాద్…

నేడు మండల పరిధిలో విద్యుత్ కు అంతరాయం: ఏఈ అశోక్

నవతెలంగాణ – రామగిరి  కమాన్ పూర్, రొంపి కుంట సబ్ స్టేషన్ పరిధిలో శనివారం విద్యుత్ కు అంతరాయం ఏర్పడుతుందని ఎన్పీడీసీఎల్…

ప్రగతి హైస్కూల్ లో ముందస్తు సంక్రాంతి వేడుకలు ..

నవతెలంగాణ – రామగిరి   రామగిరి మండలంలోని ప్రగతి హైస్కూల్ పాఠశాలలో ముందస్తు ముగ్గుల పోటీలను శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్బంగా విద్యార్థులు…

రాజన్న భక్తుల సౌకర్యార్థం భారీ ఫ్యాన్ ఏర్పాటు: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

నవతెలంగాణ – వేములవాడ వేములవాడ  శ్రీ రాజరాజేశ్వర స్వామి సన్నిధానంలో ముక్కోటి ఏకాదశి పర్వదినాన భారీ ఫ్యాను ఏర్పాటు చేశారు. ఈ…

బాలిక కిడ్నాప్ కేసును చేధించిన పోలీసులు..

– సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా ముగ్గురు నిందుతుల అరెస్ట్.. – బాలిక కిడ్నప్ కేసును చేధించిన పోలీసులను అభినందించిన జిల్లా ఎస్పీ..…

శ్రీ సరస్వతీ శిశు మందిర్ లో సంక్రాంతి వేడుకలు..

– రంగవల్లులు, గాలిపటాలతో విద్యార్థుల సందడి.. నవతెలంగాణ – వేములవాడ రూరల్ వేములవాడ పట్టణంలోని శ్రీ సరస్వతీ శిశు మందిర్ ఇంగ్లీష్…

ప్రభుత్వ విద్యా సంస్థల్లో కార్పొరేట్ స్థాయి శిక్షణ..

– రాష్ట్రంలోనే ప్రప్రథమంగా జిల్లాలోని కెజిబివి లలో ఐ.ఐ.టి,జే.ఈ.ఈ,నీట్ పోటీ పరీక్షలకు ఆన్లైన్ ఎడ్యుకేషన్ ప్రారంభం.. – ప్రభుత్వ విప్, వేములవాడ…

చైనా మాంజను నిషేధించి పర్యావరణాన్ని కాపాడుదాం

– డివైఆర్ఓ నజీర్ ఖాన్  నవతెలంగాణ సారంగాపూర్: చైనా మంజను నిషేధించి  పర్యావరణాన్ని కాపాడుదాం అని డివైఆర్ఓ  నజీర్ ఖాన్ అన్నారు…