– మూడు నెలలు అవుతున్నా రైతులకు అందని రొక్కం – 6,226 మంది రైతులకు చెందిన 7,909 ఎకరాల పంట నష్టం…
ఖమ్మం
పనివేళలు మార్చెేదెన్నడు…!
సింగరేణి వ్యాపితంగా…భానుడి ప్రతాపానికి భగభగ మండుతున్న ఓసీలు 300మీ లోతు ఓసీల్లో 51 డిగ్రీల ఉషోగ్రతలు అ ఆర్జి రెండు ఓసీపీలో3లో…
బొగ్గు గని కార్మికుల 11వ వేతన ఒప్పందం ఖరారు
సిఐటియు జేబిసిసిఐ సభ్యులు మంద నవతెలంగాణ-కొత్తగూడెం కోల్ కత్తాలో ఈనెల 19,20 తేదీల్లో జరిగిన 11వ జేబిసిసిఐ, 10వ సమావేశంలో యాజమాన్యానికి…
నకిలీ విత్తనాల కట్టడికి ప్రత్యేక టాస్క్ఫోర్స్
– ప్రతి మండల, డివిజన్ స్థాయిలో టీమ్ల ఏర్పాటు – క్షేత్రస్ధాయిలో పర్యవేక్షణ పట్టుబడితే పీడీ యాక్ట్ ప్రయోగం – జిల్లా…
జాబ్ మేళా ఏర్పాట్లను పరిశీలించిన పోలీస్ కమిషనర్
ఖమ్మం : పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న జాబ్ మేళా ఏర్పాట్లను పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ పరిశీలించారు. ఆదివారం…
వరి, మొక్కజొన్న కొనుగోలు చేయాలి
– మార్క్ఫెడ్ ద్వారా మొక్కజొన్నను పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలి – సీపీఐ (ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు నవతెలంగాణ-ఖమ్మం పండిన…
అటవీ హక్కు పత్రాల రైతులకు సదావకాశం…
– ఈ ఏడాది నుండే రాయితీ పై ఫాం ఆయిల్ మొక్కలు అందజేత – జిల్లా వ్యాప్తంగా 21 వేలమంది గిరిజన…
మొబైల్ యాప్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తులు.
– ఆన్లైన్ ద్వారా ఆయిల్ ఫాం మొక్కలు మంజూరి – డి.హెచ్.ఎస్.ఒ జినుగు మరియన్న నవతెలంగాణ – అశ్వారావుపేట : ఈ…
తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రోడ్డెక్కిన రైతులు
నవతెలంగాణ-అశ్వాపురం తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని మొండికుంట ప్రాంతానికి చెందిన రైతులు శుక్రవారం ఆర్అండ్బి ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు.…
గోదావరిలో పడి యువకుడు మృతి
అ కళ్యాణ్ మృతి పై అంతుచిక్కని అనుమానాలెన్నో అ విచారణ చేసి న్యాయం చేయాలంటూ పోలీసులకు ఫిర్యాదు నవతెలంగాణ-దుమ్ముగూడెం ఉజ్వల భవిష్యత్కు…
కీడాకారులు మధ్య చిన్నారి హేమ శ్రీ పుట్టిన రోజు ఆటగాళ్ళకు శీతల పానీయం, పండ్లు అంద జేసిన తాత ‘బిర్రం’
నవతెలంగాణ-అశ్వారావుపేట జిహ్వకో రుచి-పుర్రెకో బుద్ది అనే నానుడిని కొందరు రుజువు చేస్తున్నారు. సాధారణంగా పుట్టిన రోజును ఇంట్లో జరుపుకుంటారు. కానీ ఓ…