నిపుణుల సూచనల మేరకు పంటలు వేసుకోవాలి

మండల వ్యవసాయ అధికారి మెంగని యాదగిరి నవతెలంగాణ-నార్సింగి రైతులు వ్యవసాయ నిపుణుల సూచనల మేరకు పంటలు వేసుకుంటే కొంతవరకు నష్టాలను నివారించవచని…

హుండీ ఆదాయం రూ.1 కోటి 5 లక్షలు

నవ తెలంగాణ-కొమురవెల్లి కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో హుండీ లెక్కింపు నిర్వహించగా హుండీ ఆదాయం రూ.1 కోటి 5 లక్షల 83…

ఉపాధి హామీ సదస్సుకు తరలి వెళ్లిన కార్మికులు

నవతెలంగాణ-చేర్యాల ఉపాధి హామీ పథకం పై బీజేపీ కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి వీడాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ వ్యవసాయ కార్మిక…

ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాటం

పీసీసీ అధికార ప్రతినిధి నాయిని యాదగిరి నవతెలంగాణ-గజ్వేల్‌ తెలంగాణ ప్రభుత్వ విధానాలపై పోరాటం మరింత ఉధ్రుతం చేస్తామని పీసీసీ అధికార ప్రతినిధి…

బీజేపీ మతోన్మాద విధానాలను ఎదిరించాలి

సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి గోపాలస్వామి నవతెలంగాణ-సిద్దిపేట అర్బన్‌ కేంద్ర ప్రభుత్వ మతోన్మాద విధానాలను కార్మిక వర్గం ఐక్యతతో ఎదిరించాలని సీఐటీయూ రాష్ట్ర…

సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాలకు అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు

జనరల్‌ మెడిసిన్‌, గైనకాలజీ, పిడియాట్రిక్‌తో పాటు వివిధ విభాగాల్లో భర్తీ నవతెలంగాణ-సిద్దిపేట సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాలకు 28 మంది అసిస్టెంట్‌…

ప్రతిగింజనూ కొనుగోలు చేయాలి

మెదక్‌ ఎమ్మెల్సీ డాక్టర్‌ యాదవ రెడ్డి నవతెలంగాణ- గజ్వేల్‌ రైతు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, అధికారులు ఆ…

విద్యా క్షేత్రంగా సిద్దిపేట నియోజకవర్గం

గ్రామాల్లో బీఆర్‌ఎస్వీ ఆత్మీయ సమ్మేళనాలు నవతెలంగాణ-నంగునూరు సిద్దిపేట నియోజకవర్గాన్ని విద్యా క్షేత్రంగా మార్చారని బీఆర్‌ఎస్వీ సిద్దిపేట నియోజకవర్గ సమన్వయ కర్త నార్లపురం…

జనవిజ్ఞాన వేదిక ఉచిత వేసవి శిక్షణ

శిబిరంకు ఆదరణ నవతెలంగాణ-సిద్దిపేట వేసవి సెలవులలో విద్యార్థులకు సజన త్మాకతను, శాస్త్రియ దక్పదాన్ని, పెంపోం దింపచేయడానికి, వారు ఉత్సాహంగా ఉండడానికి జన…

గ్రామాభివృద్ధికి ఎల్లవేళల చల్మేడ అండగా ఉంటుంది

– చల్మేడ ఫీడ్స్ చైర్మన్ వెంకటేశ్వర్ రావు – తోటపల్లి గ్రామానికి వైకుంఠ వాహనమంధజేత నవతెలంగాణ – బెజ్జంకి తోటపల్లి గ్రామానికి…

దశాబ్ది ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించాలి

– ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నవతెలంగాణ-బెజ్జంకి సీఎం కేసీఆర్ సారథ్యంలో సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను గ్రామగ్రామాన అంగరంగ…

బాధిత కుటుంబానికి పరామర్శ…

నవతెలంగాణ – బెజ్జంకి మండల పరిధిలోని గుండారం గ్రామానికి చెందిన రొడ్డ లక్ష్మి ఇటీవల మృతిచెందగా గురువారం పీఏసీఎస్ చైర్మన్ తన్నీరు…