నవతెలంగాణ – హైదరాబాద్: బిలియనీర్, పద్మవిభూషణ్ గ్రహీత, ప్రపంచ ఇస్మాయిలీ ముస్లింల ఆధ్యాత్మిక గురువు ఆగాఖాన్ (88) కన్నుమూశారు. ఈ విషయాన్ని…
జాతీయం
ప్రారంభమైన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్
నవతెలంగాణ – ఢిల్లీ : ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6…
నేడే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు
– ఒకే విడతలో 70 నియోజకవర్గాలకు పోలింగ్ – 8న కౌంటింగ్ న్యూఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు బుధవారం జరగనున్నాయి.…
న్యాయవ్యవస్థ నుంచి ఎన్నికల సంఘం వరకు ప్రతిదీ ప్రభుత్వ నియంత్రణే
– దళితులు, మైనార్టీలపై దాడులు : సీపీఐ(ఎం) ఎంపీ జాన్ బ్రిట్టాస్ నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో దేశంలో న్యాయవ్యవస్థ నుంచి ఎన్నికల సంఘం…
ప్రతిపక్షాలపై విమర్శలే సమాధానాల్లేవ్
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశంలోని సమస్యలు, సవాళ్లను ప్రస్తావించకుండా కేవలం ప్రతిపక్షాలపై విమర్శలకే పరిమితమయ్యారు. మరోవైపు ప్రతిపక్షాలు లేవనెత్తిన…
రెండేండ్లలో 1.55కోట్ల మంది తొలగింపు
– ఎంఎన్జీఆర్ఈఎస్పై – లోక్సభలో కేంద్రం వెల్లడి న్యూఢిల్లీ: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంఎన్జీఆర్ఈఎస్) నిర్వీర్యం…
భారతీయులను వెనక్కి పంపిన ట్రంప్
– 205 మందితో భారత్కు బయలుదేరిన అమెరికా సైనిక విమానం – సానుకూలంగా స్పందించిన భారత్ – అక్రమ వలసలకు వ్యతిరేకమని…
వాస్తవాలు తెలియజేద్దాం
– 14 నుంచి 20వరకు బడ్జెట్పై ప్రచార కార్యక్రమాలు :ఐదు వామపక్షాల పిలుపు – కేంద్ర బడ్జెట్లో ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు సూచించిన…
ఢిల్లీ సీఎం అతిశీపై కేసు నమోదు..
నవతెలంగాణ – ఢిల్లీ: ఢిల్లీ సీఎం అతిశీపై కేసు నమోదు అయ్యింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారన్న ఆరోపణలపై సీఎం అతిశీపై ఢిల్లీ…
బ్రెజిల్ లో ఒంగోలు ఆవుకు గిన్నీస్ బుక్ లో చోటు..!
నవతెలంగాణ – హైదరాబాద్: బ్రెజిల్లో జరిగిన వేలంలో నెల్లూరు జాతి ఆవు కనకవర్షం కురిపించింది. 4.8 మిలియన్ డాలర్లు అంటే మన…
దివ్యాంగులకు ఊరటనిచ్చిన సుప్రీంకోర్టు
నవతెలంగాణ – హైదరాబాద్: రాత పరీక్షల విషయంలో దివ్యాంగులకు సుప్రీం కోర్టు ఊరటనిచ్చింది. పరీక్షల్లో రాత సహాయకులను పొందేందుకు 40% వైకల్యం…
పులివెందులకు ఉప ఎన్నిక వచ్చే పరిస్థితి ఉంది: రఘురామ
నవతెలంగాణ – అమరావతి: ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పులివెందులకు ఉప ఎన్నిక వచ్చే పరిస్థితులు…