నవతెలంగాణ – ఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో బీజేపీ మ్యాజిక్ ఫిగర్ను దాటేసింది. ఉదయం 10.30 తర్వాత వెలువడిన ఫలితాలను…
జాతీయం
ఢిల్లీ ఎన్నికల కౌంటింగ్.. ముందంజలో బీజేపీ వివాదాస్పద అభ్యర్థి..
నవతెలంగాణ – ఢిల్లీ: బీజేపీ వివాదాస్పద అభ్యర్థి రమేశ్ బిధూరి కల్కాజీ అసెంబ్లీ స్థానంలో సీఎం ఆతిశీపై లీడింగ్లో ఉన్నారు. తాను…
ఈరోడ్ ఉప ఎన్నికలో డీఎంకే ముందంజ..!
నవతెలంగాణ – చెన్నై: తమిళనాడులోని ఈరోడ్ (తూర్పు) అసెంబ్లీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తొలుత పోస్టల్ ఓట్లు లెక్కిస్తున్నారు.…
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. ఆప్-బీజేపీ మధ్యే పోటీ
నవతెలంగాణ – ఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగానే కన్పిస్తున్నప్పటికీ.. ఆధిక్యాల్లో బీజేపీ-ఆప్ మధ్య హోరాహోరీ…
ఢిల్లీ ఎన్నికల కౌంటింగ్.. వెనుకంజలో ఆప్ కీలక నేతలు
నవతెలంగాణ – ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ వెనుకబడింది. పార్టీ నేషనల్ కన్వీనర్,…
కొనసాగుతున్న ఢిల్లీ ఓట్ల లెక్కింపు.. ముందంజలో బీజేపీ
నవతెలంగాణ – ఢిల్లీ: దేశం దృష్టిని ఆకర్షించిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈరోజు ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది.…
రామ్ గోపాల్ వర్మను 9 గంటల పాటు ప్రశ్నించిన పోలీసులు
నవతెలంగాణ – అమరావతి: చంద్రబాబు, నారా లోకేశ్, పవన్ కల్యాణ్ లపై సోషల్ మీడియాలో ఫొటోలతో పోస్టులు పెట్టిన కేసులో సినీ…
మాజీ మంత్రి విడదల రజినీపై అట్రాసిటీ కేసు
నవతెలంగాణ – అమరావతి: మాజీ మంత్రి విడదల రజినీపై చిలకలూరిపేట పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదుచేశారు. 2019లో సోషల్…
లైంగికబాబాపై ఓటీటీలో సిరీస్
– డిస్కవరీ ఛానెల్కు ఆశారాం అనుచరుల బెదిరింపులు – ఉద్యోగులు, ఆస్తులకు రక్షణ కల్పించండి : సుప్రీంకోర్టు న్యూఢిల్లీ : స్వయం…
ఆదాయం వచ్చే పంటలకే ప్రోత్సాహం
– హార్టికల్చర్, ఆక్వాకు ప్రాధాన్యం – పిడిఎస్ కోసం ప్రజలు తినే వెరైటీల సేద్యం – టెక్నాలజీతో సాగు కొత్త పుంతలు…
కేంద్రం వద్దకు రాష్ట్ర ప్రతిపాదనలు
అమరావతి : అమరావతి రాజధానికి అనుసంధానంగా కృష్ణానదిపై మొత్తం తొమ్మిది వంతెనలు నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. అదే జరిగితే కృష్ణా,…
స్వర్ణాంధ్ర 2047కు చేయూత
– నీతిఆయోగ్ వైస్ఛైర్మన్ను కోరిన చంద్రబాబు అమరావతి : రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన స్వర్ణాంధ్ర 2047 విజన్కు చేయూతనందించాలని నీతిఆయోగ్ వైస్…