ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 10 కిలోల బంగారం పట్టివేత..

న్యూఢిల్లీ: ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్రమంగా రవాణా చేస్తున్న 10 కిలోల బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇటలీలోని మిలాన్‌…

పడవ ప్రయాణం…కాలి నడక

– కొండలు, గుట్టలు దాటుకుంటూ పయనం – దారిలో మృత్య ఒడికి చేరిన వారెందరో – అక్రమ వలసదారుల కన్నీటి వ్యథలు…

అమెరికా నుంచి భారతీయులు బహిష్కరణపై దద్దరిల్లిన పార్లమెంట్‌

నవతెలంగాణ – న్యూఢిల్లీ : లఅమెరికా నుంచి భారతీయులు బహిష్కరణపై దద్దరిల్లిన పార్లమెంట్‌ దద్దరిల్లింది. దీంతో లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటల…

ఎలక్షన్‌ కమిషన్‌ చచ్చిపోయింది.. బహుమతిగా తెల్లటి వస్త్రాన్ని ఇవ్వాలి : అఖిలేష్‌ యాదవ్‌

నవతెలంగాణ – న్యూఢిల్లీ : బుధవారం ఉత్తరప్రదేశ్‌లో మిల్కిపూర్‌ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగింది. ఈ ఎన్నిక పోలింగ్‌ సమయంలో బీజేపీ…

ప్రధాని మోడీతో సమావేశమైన జైశంకర్

నవతెలంగాణ – ఢిల్లీ: అమెరికాలో అక్రమంగా ఉన్న భారతీయులను అగ్రరాజ్యం ప్రత్యేక విమానంలో వెనక్కి పంపిన సంగతి తెలిసిందే. ఈ అంశం…

సీఎం చంద్రబాబుకు లేఖ రాసిన సీపీఐ రామకృష్ణ

నవతెలంగాణ – అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. 2024-25 ఏడాదికి కేంద్ర ప్రభుత్వం…

కాసేపట్లో ప్రెస్ మీట్ నిర్వహించనున్న మాజీ సీఎం జగన్

నవతెలంగాణ – అమరావతి: వైసీపీ చీఫ్, మాజీ సీఎం జగన్ నేడు ఉదయం 11 గంటలకు మీడియాతో సమావేశం కానున్నారు. తాడేపల్లి…

పేషెంట్ గాయానికి కుట్లకు బదులు ఫెవిక్విక్ అంటించిన నర్సు..

నవతెలంగాణ – కర్ణాటక: కర్ణాటకలోని హావేరీ జిల్లా, హనగళ్ తాలూకాలో ఒక విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. స్థానిక ఆస్పత్రిలో గాయానికి చికిత్స…

ఎంపీ మాగుంటకు నేడు బైపాస్ సర్జరీ

నవతెలంగాణ – అమరావతి: ఒంగోలు టీడీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గుండె సంబంధిత ఇబ్బందులతో ఆయన…

బాలికపై ఉపాధ్యాయుల సామూహిక లైంగిక దాడి

నవతెలంగాణ – హైదరాబాద్: విద్యార్థులకు విద్యా బుద్దులు నేర్పాల్సిన గురువులే విద్యార్థినిపై దారుణానికి ఒడిగట్టారు. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. పాఠశాల…

డ్వాక్రా మహిళలకు 50 శాతం రాయితీతో షేడ్ నెట్స్: మంత్రి కొండపల్లి

నవతెలంగాణ – అమరావతి: ఉద్యానసాగును ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. 2025-26లో 5వేల మంది డ్వాక్రా మహిళలకు…

25న శ్రీకాళహస్తికి సీఎం చంద్రబాబు ..

నవతెలంగాణ – అమరావతి: శ్రీకాళహస్తిలో ఫిబ్రవరి 21 నుంచి 13 రోజుల పాటు మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. 25వ తేదీన…