న్యూఢిల్లీ : పెద్ద నోట్లను రద్దు చేస్తూ 2016లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన…
జాతీయం
స్విగ్గీ నష్టాలు రెట్టింపు
న్యూఢిల్లీ : ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ నష్టాలు రెట్టింపు అయ్యాయి. ఆర్థిక సంవత్సరం 2021- 22లో రూ.3,629…
తెలంగాణలో నిరుద్యోగ రేటు 4.1 శాతం
– పది నెలల్లో అత్యంత తక్కువగా నమోదు : సీఎంఐఈ స్పష్టం న్యూఢిల్లీ : డిసెంబర్లో నిరుద్యోగ రేటు 4.1 శాతం…
ఢిల్లీ మద్యం కుంభకోణంలో నిందితులకు రిమాండ్ పొడిగింపు
– జనవరి 5న అనుబంధ చార్జిషీటు దాఖలు న్యూఢిల్లీ : ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్టు అయిన శరత్ చంద్రా రెడ్డి,…
రాహుల్ గాంధీ ‘జోడో యాత్ర’లో కమల్ హాసన్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’లో నటుడు కమల్ హాసన్ పాల్గొన్నారు. నటన నుంచి…
ఓలా లక్ష స్కూటర్లలో సాఫ్ట్వేర్ అప్డేట్
బెంగళూరు: ఒలా ఎలక్ట్రిక్ దేశంలోని తన ఒక లక్షకు పైగా వినియోగదారుల స్కూటర్లలోని సాఫ్ట్వేర్ను అప్డేట్ చేస్తున్నట్లు పేర్కొంది. 50కి పైగా…
సెంట్రల్ యూనివర్సిటీల్లో 20,696 పోస్టులు ఖాళీ
– కేంద్ర విద్యా శాఖ సహాయ మంత్రి సుభాష్ సర్కార్ న్యూఢిల్లీ: దేశంలోని సెంట్రల్ యూనివర్సిటీల్లో 20,696 పోస్టులు ఖాళీగా ఉన్నాయని…
న్యాయ వ్యవస్థను బెదిరించడం ఆపండి : ఐలు
న్యూఢిల్లీ: న్యాయ వ్యవస్థను ప్రభుత్వం బెదిరించ టాన్ని ఆపాలని అఖిల భారత న్యాయవాదుల యూనియన్ (ఏఐఎల్యూ) ఐలు కోరింది. కేంద్ర న్యాయ…
లైంగిక వేధింపుల నిరోధానికి కలిసి పనిచేయాలి
– పోక్సో చట్టం వయస్సుపై సమ్మతికి పార్లమెంట్ చట్టం చేయాలి – సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్…
బోరుబావిలో పడిన బాలుడు మృతి
భోపాల్: మధ్యప్రదేశ్లోని బేతుల్ జిల్లా మాండవి గ్రామంలో బోరుబావిలో పడిన బాలుడి కథ విషాదాంతమైంది. ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిన ఎనిమిదేండ్ల బాలుడు…
రాజ్యసభ చైర్మెన్గా బాధ్యతలు స్వీకరించిన జగదీప్ ధంకర్
న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఇవాళ ప్రారంభం అయ్యాయి. రాజ్యసభ, లోక్సభలు ఉదయం 11 గంటలకు సమావేశం అయ్యాయి. రాజ్యసభ చైర్మెన్గా…
మార్చి 31 నుంచి ఎస్ఎస్ఎల్సీ పరీక్షలు
బెంగళూరు: ఎస్ఎస్ఎల్సీ పరీక్షల షెడ్యూల్ ఖరారైంది. 2023 మార్చి 31 నుంచి ఏప్రిల్ 15వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించేలా కర్ణాటక…