హుడా పాఠశాలకు ‘మల్లేష సార్‌’ సేవలు మరువలేం

– పాఠశాల గౌరవ అధ్యక్షులు ఒక్కంటి జనార్ధన్‌ – బదిలీపై వెళ్లిన హెచ్‌ఎం మల్లేషకు ఘన సన్మానం నవతెలంగాణ-శంషాబాద్‌ ఉపాధ్యాయుల కషి…

మొక్కలు నాటి సంరంక్షించాలి

– ఆమనగల్‌ మున్సిపల్‌ చైర్మెన్‌ నేనావత్‌ రాంపాల్‌ నాయక్‌ – విఠాయిపల్లిలో వన మహౌత్సవం నవతెలంగాణ-ఆమనగల్‌ పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత…

సీపీఐ(ఎం) సానుభూతి పరుడు నోముల కిష్టయ్య మృతి

– నివాళులర్పించిన సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పగడాల యాదయ్య నవతెలంగాణ-మంచాల మండల పరిధిలోని జపాల్‌ గ్రామంలో సీపీఐ(ఎం) సానుభూతి…

ఏఎస్‌డబ్లుఓ వెంకట్‌ను వెంటనే సస్పెండ్‌ చేయాలి

– ఎస్‌ఎఫ్‌ఐ చేవెళ్ల డివిజన్‌ కార్యదర్శి అరుణ్‌ కుమార్‌ నవతెలంగాణ-చేవెళ్ల ఎస్సీ కళాశాల హాస్టల్‌ ప్రారంభించని ఏఎస్‌డబ్లుఓ వెంకట్‌ను వెంటనే సస్పెండ్‌…

అంత్యక్రియలకు ఆర్థిక సాయం

నవతెలంగాణ-యాచారం యాచారం మండల పరిధిలోని నందివనపర్తి గ్రామానికి చెందిన తెలుగమళ్ల రాములమ్మ అనారోగ్యంతో మతి చెందారు. విషయం తెలుసుకున్న బీ.ఎన్‌.రెడ్డి ట్రస్ట్‌…

స్మిత సబర్వాల్‌కు సీఎస్‌ షోకాజ్‌ నోటీసులు జారీ చేయాలి

– ఎన్‌పీఆర్‌టీ జిల్లా అధ్యక్షులు ఆశన్నగారి భుజంగారెడ్డి నవతెలంగాణ-షాద్‌నగర్‌ అలిండియా సర్వీసుల్లో వికలాంగుల కోటపై ఐఏఎస్‌ అధికారిణి స్మిత సభర్వాల్‌ చేసిన…

గ్రామపంచాయతీ కార్మికులకు ఏడు నెలల పెండింగ్‌ వేతనాలు ఇవ్వాలి

– సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఆర్‌ మహిపాల్‌ నవతెలంగాణ-వికారాబాద్‌ కలెక్టరేట్‌ గ్రామపంచాయతీ కార్మికులకు 7 నెలల పెండింగ్‌ జీతాలు ఇవ్వాలని, ప్రమాద…

షాబాద్‌ మండల వైద్యాధికారిగా డాక్టర్‌ విజయలక్ష్మి

నవతెలంగాణ-షాబాద్‌ మండల వైద్య అధికారినిగా డాక్టర్‌ విజయలక్ష్మి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. సాధారణ బదిలీలో భాగంగా ఇక్కడ పనిచేస్తున్న డాక్టర్‌ శ్రీనివాస్‌…

జనాభాకునుగుణంగా అభివృద్ధికి సహకరించండి

– ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ – ముఖ్య కూడలి విస్తరణ కోసం అఖిలపక్షం సమావేశం నవతెలంగాణ-షాద్‌నగర్‌ జనాభాను దష్టిలో ఉంచుకొని అభివద్ధికి…

రైతు బీమాకు దరఖాస్తు చేసుకోవాలి

– ఆమనగల్‌, కడ్తాల్‌ మండల వ్యవసాయ అధికారులు అరుణ కుమారి, శ్రీలత – 18 నుంచి 59 ఏండ్ల వయస్సు కలిగిన…

బదిలీ అయిన ఉపాధ్యాయులకు సన్మానం

నవతెలంగాణ-శంకర్‌పల్లి మండలంలోని కొండకల్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల లో ఈ మధ్య జరిగిన ఉపాధ్యాయుల బదిలీలలో కొండకల్‌ పాఠశాల నుంచి…

తంగేడుపల్లికి బస్సులు పున: ప్రారంభం

నవతెలంగాణ-శంకర్‌పల్లి మూడు సంవత్సరాల క్రితం ఆగిపోయినటువంటి బస్సును సోమవారం పున ప్రారంభించినట్టు కాంగ్రెస్‌ చేవెళ్ల ఇన్‌చార్జి పామేనా బీమ్‌ భరత్‌ అన్నారు.…