ప్రతిపక్షాల అబద్ధాల కోరు మాటలను నమ్మరు

– ఎన్నికల్లో విజయం గులాబీదే – ఎమ్మెల్యే డాక్టర్‌ తాటికొండ రాజయ్య నవతెలంగాణ-రఘునాథపల్లి రాష్ట్రంలో ప్రతిపక్షాలు చేస్తున్న అబద్ధాల కోరు మాటలను…

వర్షం దెబ్బకు మామిడి రైతు అతలాకుతలం

– నాణ్యత లోపంతో నష్టాల పాలు – ప్రభుత్వం ఆదుకోవాలన వేడుకోలు నవతెలంగాణ-గోవిందరావుపేట ములుగు జిల్లా గోవిందరావుపేట మండలవ్యాప్తంగా సుమారు 2వేల…

గుడుంబా స్థావరాలపై పోలీసుల దాడులు

– 250 లి బెల్లం పానకం ధ్వంసం ఆరుగురిపై కేసు నమోదు నవతెలంగాణ-చిట్యాల నాటు సారా తయారు చేస్తున్న కేంద్రాలపై దాడులు…

ముమ్మరంగా కొనసాగుతున్న తైక్వాండో ఉచిత వేసవి క్రీడా శిబిరం

నవతెలంగాణ- తాడ్వాయి మండలంలోని బయ్యక్కపేట గ్రామంలో తెలంగాణ పోలీస్‌ కోచ్‌ డైరెక్టర్‌ పాయం సురేష్‌ శిష్యుడు చందా హనుమంతరావు ఆధ్వర్యంలో తైక్వాండో…

నిరుపేదలకు నీడ కల్పించడమే సీఎం కేసీఆర్‌ లక్ష్యం

– ప్రభుత్వచీఫ్‌విఫ్‌ వినరుభాస్కర్‌ నవతెలంగాణ-హన్మకొండ రాష్ట్రంలోని నిరుపేదలకు నీడకల్పించడమే ము ఖ్యమంత్రి కేసీఆర్‌ లక్ష్యమని ప్రభుత్వ చీఫ్‌విప్‌ దా స్యం వినరుభాస్కర్‌…

జీతం ఫుల్‌… విధులు నిల్‌..!

– బడుల వైపు కన్నెత్తి చూడని ఉపాధ్యాయులు – విద్యాశాఖ ఆదేశాలు బేఖాతర్‌ చేస్తున్న వైనం – చోద్యం చూస్తున్న సంబంధిత…

పద్మావతి ఫిల్లింగ్‌స్టేషన్‌లో ఘరానా మోసం

– డీలర్‌ షిప్‌ను రద్దు చేయాలని వినియోగదారుల డిమాండ్‌ నవతెలంగాణ-పర్వతగిరి వాహనదారులను తప్పుడు కొలతలతో దగా చేస్తూ దోపిడీకి పాల్పడుతున్న పర్వతగిరి…

దళితబంధును దళారుల పరం చేయవద్దు : డీహెచ్‌పీఎస్‌

నవతెలంగాణ-మట్టెవాడ దళితుల అందరికీ దళిత బంధు ఇస్తామని చెప్పి ఏడాది గడుస్తున్న సీఎం కెసిఆర్‌ మాటలు నేటికీ అమలు కాలేదని డి…

కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే అరూరి

నవతెలంగాణ-పర్వతగిరి మండలంలోని చౌటపల్లి సొసైటీ పరిధి లోని కొంకపాక గ్రామంలో గురు వారం బీఅర్‌ఎస్‌ వరంగల్‌ జిల్లా అధ్యక్షులు, వర్ధన్నపేట ఎమ్మెల్యే…

సమస్యలు పరిష్కరించాలని వీవోఏల ధర్నా

నవతెలంగాణ-మహాబూబాబాద్‌ ఐకేపీ వీవోల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ గురువారం ఆర్డిఓ ఆఫీస్‌ ముందు ధర్నా నిర్వహించి ఆర్డీవో కొమురయ్యకు వినతి…

విత్తనాల ధరలను వెంటనే తగ్గించాలి

నవతెలంగాణ-బయ్యారం వర్షాకాలం పంట పత్తి విత్తనాల ధరలను తగ్గిం చాలని కోరుతూ గురువారం సీపీఐ ఎంఎల్‌ ప్రజా పంథా అఖిల భారత…

కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే కష్టాలు తీరుతాయి : బలరాంనాయక్‌

నవతెలంగాణ-నెల్లికుదురు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీని గెలిపిస్తేనే పేదల బ్రతుకులు కష్టాలు కడతేరుతాయని కాంగ్రెస్‌ పార్టీ మాజీ కేంద్రమంత్రి పోరిక బలరాంనాయక్‌…