– ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం వెల్లింగ్టన్ : న్యూజిలాండ్లో ఉష్ణమండల తుఫాను వల్ల రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఈ తుఫానుతో వరదలు పోటెత్తడంతో…
అంతర్జాతీయం
కోమటిరెడ్డి ఎవరో నాకు తెలియదు: కెఎ పాల్
న్యూఢిల్లీ : కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎవరో తనకు తెలియదని ప్రజాశాంతి అధ్యక్షుడు కెఎ పాల్ అన్నారు. మంగళవారం నాడిక్కడ ఆయన మీడియాతో…
హయర్ నుంచి కొత్త ఏసీలు
న్యూఢిల్లీ: గృహోపకరణాలు, వినియోగదారుల ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల కంపెనీ హయర్ కొత్తగా కినౌచి 5స్టార్ హెవీ డ్యూటీ ప్రో ఎయిర్ కండీషనర్ సిరీస్ను…
నేటినుంచి టెన్త్ విద్యార్థులకు ప్రత్యేక తరగతులు
– సాయంత్రం అల్పాహారం అందజేత నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్ పదో తరగతి విద్యార్థులకు బుధవారం నుంచి ఉదయం, సాయంత్రం పూట…
శ్రీచైతన్యపై చర్యలు తీసుకోవాలి : పీడీఎస్యూ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్ ఇంటర్ విద్యార్థి రమాదేవి మరణానికి కారణమైన శ్రీచైతన్య యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు…
ఆడిట్ కోసం గ్రాంట్ థోర్టంట్ నియామకం
– అదానీ గ్రూపు వెల్లడి న్యూఢిల్లీ : హిండెన్బర్గ్ తీవ్ర ఆర్థిక అరోపణల నేపథ్యంలో అదానీ గ్రూపు తనపై విశ్వాసం పెంచుకునే…
దిగొచ్చిన కేంద్రం
– అదానీ వ్యవహారంపై నిపుణుల కమిటీకి ఓకే – సుప్రీం సూచనకు ఒప్పుకున్న సర్కార్ – సర్వోన్నత న్యాయస్థానానికి వెల్లడించిన సొలిసిటర్…
అగస్టా వెస్ట్ల్యాండ్ స్కామ్తో అదానీకి లింక్..!
– సింగపూర్ కంపెనీకి సంబంధాలు : హిండెన్బర్గ్ న్యూఢిల్లీ : అదానీ గ్రూపుపై హిండెన్బర్గ్ మరో బాంబు పేల్చింది. దేశంలో సంచలనం…
సచార్ కమిటీ కీలక సిఫారసులు తొలగింపు!
– ఈవోసీ కమిషన్ అవసరం లేదని మోడీ సర్కార్ నిర్ణయం – ద టెలిగ్రాఫ్ ఆన్లైన్..వార్తా కథనం న్యూఢిల్లీ : ముస్లిం…
చర్చికి నిప్పు…
– లోపలి గోడలపై మతపరమైన రాతలు – మధ్యప్రదేశ్లో ఘటన భోపాల్: కొందరు దుండగులు చర్చిలోకి ప్రవేశించి దాడి చేయటమేకాక.. దానికి…
తెలంగాణలో భారీగా పెరిగిన అప్పులు
– రూ.75,577 కోట్ల నుంచి రూ.2,83,452 కోట్లకు చేరిన వైనం: లోక్సభలో కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌదరి న్యూఢిల్లీ…
త్రిపురలో గూండాగిరి..
– ప్రతిపక్షాల మద్దతుదారులే లక్ష్యంగా బెదిరింపులు – కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలుసుకున్న సీపీఐ(ఎం) నాయకులు – స్వేచ్ఛగా ఓటేసే పరిస్థితి…