జిల్లా గ్రంథాలయ సంస్థలకు చైర్మెన్లు

– 13 మంది నియామకం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రంలో పలు జిల్లాల గ్రంథాలయ సంస్థలకు ఛైర్మన్‌లను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఆదివారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
నిర్మల్‌- సయ్యద్‌ అర్జుమంద్‌ అలీ
సిరిసిల్ల- నాగుల సత్యనారాయణ గౌడ్‌
కరీంనగర్‌- సత్తు మల్లయ్య
రంగారెడ్డి- ఎలుగంటి మధుసూధన్‌ రెడ్డి
వనపర్తి – జి. గోవర్ధన్‌
సంగారెడ్డి- గొల్ల అంజయ్య
కామారెడ్డి- మద్ది చంద్రకాంత్‌ రెడ్డి
మెదక్‌- సుహాసిని రెడ్డి
నారాయణ్‌పేట్‌ – వరాల విజరు కుమార్‌
నాగర్‌ కర్నూల్‌ – జి. రాజేందర్‌
వికారాబాద్‌- శేరి రాజేశ్‌ రెడ్డి
మహబూబ్‌నగర్‌- మల్లు నరసింహారెడ్డి
జోగులాంబ గద్వాల- నీలి శ్రీనివాసులు