కరెంట్ షాక్ తో పాడి గేదెల మృతి…

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం వడాయిగూడెం గ్రామంలో పబ్బాల రమేష్ తండ్రి శివయ్య  పాడి పశువులు 2 లక్షల విలువగల రెండు పాడి గేదెలు ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తో మృతి చెందాయి. ఈ సందర్భంగా  రైతు రమేష్ మాట్లాడుతూ ప్రభుత్వం విద్యుత్ అధికారులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు