మృతుని కుటుంబానికి దేవిశెట్టి పరామర్శ..

నవతెలంగాణ -బెజ్జంకి 
మండల పరిధిలోని లక్ష్మిపూర్ గ్రామ మాజీ ఉప సర్పంచ్ ముక్కీస వెంకట్ రెడ్డి ఇటీవల ఆనారోగ్యంతో మృతి చెందిన విషయం విధితమే.గురువారం అఫ్కాబ్ మాజీ చైర్మన్ దేవిశెట్టి శ్రీనివాస్ రావు మృతుడు వెంకట్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాలర్పించారు.అనంతరం మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.సర్పంచ్ ముక్కిస తిరుపతి రెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు దుంబాల రాజ మహేందర్ రెడ్డి,గ్రామస్తులు అయన వేంట ఉన్నారు.