శిలా తీర్థ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి రూ.30,000 విరాళము

నవతెలంగాణ – జక్రాన్ పల్లి 

మండలంలోని తొర్లికొండ  గ్రామంలో ఆదివారం రోజున స్వయంభు శిలా తీర్థ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి రూ.30,000/ రూపాయలు జక్రాన్ పల్లి గ్రామానికి చెందిన గడ్డం గంగారెడ్డి, ఆలయ అభివృద్ధి పనులకు కోసం ఆలయ కమిటీకి అందజేశారు.  కార్యక్రమంలో, ఆలయ కమిటీ సభ్యులు,  శేఖర్ గౌడ్  లింగారెడ్డి, యోగానంద గౌడ్  విలాస్ తదితరులు పాల్గొన్నారు.