
నవతెలంగాణ-మల్హర్ రావు : అదైర్య పడొద్దు బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని బిఆర్ఎస్ పార్టీ మంథని నియోజకవర్గ ఇంచార్జి,పెద్దపల్లి జెడ్పి చైర్మన్ పుట్ట మదుకర్ అన్నారు.కాటారం మండలంలోని దామెరకుంట గ్రామానికి చెందిన బాసాని తిరుపతి కుమార్తె స్నేహాలత అనారోగ్యంతో ఇటీవల మృతిచెందగా సోమవారం పుట్ట పరమార్షించి అదైర్య పడొద్దు అన్నివిధాలా బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందన్నారు.అనంతరం మృతురాలి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఆయన వెంటా బిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు,కార్యకర్తలు ఉన్నారు.