![](https://dev.navatelangana.com/wp-content/uploads/2023/07/IMG-20230713-WA0121.jpg)
మండలంలోని మద్దికుంట జిల్లా పరిషత్ పాఠశాలలో గురువారం ప్రభుత్వ అందజేస్తున్న నోటి పుస్తకాలను విద్యార్థులకు ఎంపిటిసి రాజేందర్, ఎస్ఎంసి వైస్ చైర్మన్ చిన్నస్వామి అందజేశారు. కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు ఆంజనేయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.