
మద్నూర్ మండలంలోని మేనూర్ మోడల్ స్కూల్ విద్యార్ధిని మల్లెల శివశేతన పదవ తరగతి ఫలితాల్లో 9.8 సాధించడం తో బిఆర్ఎస్ పార్టీ మద్నూర్ మండల ప్రధాన కార్యదర్శి వై గోవింద్ పటేల్ తన స్వగృహం లో ఆ విద్యార్థినికి శాలువతో ఘనంగా సన్మానం చేసి సీట్లు తినిపించి అభినందించడం జరిగింది. ఆ నాయకునితో పాటు బిఆర్ఎస్ పార్టీ మద్నూర్ మండల యూత్ అధ్యక్షులు సోమూర్ సచిన్ పటేల్ గంగాధర్ యువకులు పాల్గొనడం జరగింది.