
భువనగిరి మండలంలోని బి ఎన్ తిమ్మాపూర్ గ్రామంలో ని గ్రామ పంచాయతీ గణేశ్ ఉత్సవ కమిటీ గణపయ్య యువజన నాయకులు ఎడ్ల వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా వినాయక శోభాయాత్రను నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు. తదనంతరం 11 రోజుల పాటు ఘనంగా పూజలందుకున్న ఘననాధుని గ్రామ పురవిధుల గుండా డోలు వాయిద్యాలతో డప్పు చప్పుళ్లతో ఉరేగించి నిమజ్జన శోభాయాత్ర ఘనంగా నిర్వహించి గ్రామ చెరువులో నిమజ్జనం చేశారు.ఈ కార్యక్రమంలో సమిఉద్దీన్,మోర నర్షి రెడ్డి, ఎడ్ల దర్శన్ రెడ్డి, దొంకేన ప్రబకార్, ఉడుత ఆంజనేయులు, దొంకేన అశోక్, మోర రాం రెడ్డి,వళ్ళందస్ పరమేష్,ఎడ్ల లింగా రెడ్డి, కైతపురం ఆంజనేయులు, ఎండి బాబా,మెరుగు లక్ష్మణ్, షాబీర్,భిక్షపతి,సత్యనారాయణ,వెం కటేష్,విమలకర్, ఉత్సవ కమిటీ సభ్యులు గ్రామస్థులు పాల్గొన్నారు.