
– అరు గ్యారంటీ కార్డులపై మొదటి సంతకం..
– తిరగబడే రోజులు దగ్గరలోనే…
– తిరగబడే రోజులు దగ్గరలోనే…
– కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ భూపతి రెడ్డి..
నవతెలంగాణ-డిచ్ పల్లి
నిజామాబాద్ రూరల్ నీయోజకవర్గంతో పాటు, అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో పెట్టుకొని వారి సంక్షేమానికి అబివృద్ధికి ప్రత్యేక దృష్టి సారిస్తనని,ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలు బీఅర్ఎస్ ప్రభుత్వానికి చివరి ఎన్నికలని, ఈ సారి ప్రజల అగ్రహానికి గూరి కాక తప్పదని, బీఅర్ఎస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని, గతంలో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ప్రజలకు మాయ మాటలు చెప్పి లోబర్చుకునే ప్రయత్నం చేస్తున్నారని అలాంటి వారి మాటలను నమ్మవద్దని, నీరుద్యోగులకు ఉద్యోగం ఇవ్వకుండా మోసం చేసిందని, కల్వకుంట్ల కుటుంబానికి ఉద్యోగలు పొందారని, వారికే అదిక లబ్ధి పొందిందని,ఈ ఎన్నికల్లో సైతం ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకునే ప్రయత్నాలు బిఅర్ఎస్ నాయకులు చేస్తున్నారని,కాంగ్రెస్ అధికారం లోకి వచ్చిన వెంటనే ప్రజలకు ఇచ్చిన అరు గ్యారంటీ కార్డుల పథకం పైన మొదటి సంతకం ఉంటుందని నిజామాబాద్ రూరల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి అన్నారు.ఇందల్ వాయి మండలంలోని ఇందల్ వాయి గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా డాక్టర్ భూపతి రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గ్రామాలకు అభివృద్ధి చేయకుండా కోట్ల రూపాయలు సంపాదించుకున్నారని, ఈ గ్రామంలో చూసిన డబుల్ బెడ్ రూమ్ ఇయ్యని పరిస్థితి ఉందని, దళిత బంధు పథకం బీఆర్ఎస్ బంధుగా మారిందని, గ్రామంలో వందలాది మంది ఇళ్లు లేక ఉంటుందన్నారని, గ్రామంలో కట్టిన డబుల్ బెడ్ రూమ్ లఉ48ఎ ములన సరిపోలేదాని, అదికారంలోకి వచ్చిన వెంటనే ఇందిరమ్మ ఇళ్లు అందజేస్తామని హామీ ఇచ్చారు. అర్హులైన వారికి ఇవ్వకుండా పేదలకు, నిరుపేద దళితులకు, నీరుద్యోగులకు, రైతులకు, యువకులకు మోసం చేశారని మరోసారి నమ్మించి నట్టేట్ట ముంచడానికి మన ముందు వస్తున్నాడని ప్రజలు అన్ని గమనిస్తున్నారని పేర్కొన్నారు.2001నుండి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం డాక్టర్ వృత్తి వదిలి గ్రామ గ్రామన తిరుగుతూ రాష్ట్ర ఆవశ్యకత పై ప్రజలకు, విద్యార్థులకు, యువకులకు చైతన్యం చేసి ఉద్యమాన్ని ఉధృతం చేశానని ఎం ఒక్కరి వల్ల రాష్ట్రం రాలేదు అన్న విషయం ప్రజలకు బాగా తెలుసని అన్నారు. ఈసారి రాష్ట్రంలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమని, ప్రజల బతుకులు మారనున్నయని, కులం మతం ప్రాంతం భేదం లేకుండా ప్రజలు అందరించి చేతి గుర్తు కు ఓటు వేసి గెలిపించాలని కోరారు.2018 ఎన్నికల సమయంలో కూడా ప్రజలకు కుల సంఘాలను బుట్టలో వేసుకోవడానికి బాజిరెడ్డి గోవర్ధన్ ప్రతి గ్రామానికి ప్రోసెడింగ్ కాపీలు అందజేశారని, ఇచ్చిన ఆ కాపీలకు నీదులు మంజూరు కాక పనులు ఎక్కడ జరగలేదన్నారు. మరోసారి కుల సంఘాల పేరున ప్రొసీడింగ్ పత్రాలు,ఆత్మీయ సమ్మేళనం పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు.ఎవరిని మోసం చేయడానికి ఈ పత్రాలు, సమ్మేళనలని విమర్శించారు ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయాన పలువురు ఎమ్మెల్యేలకు దళిత బందులో 30% శాతం కమిషన్ తీసుకుంటున్నారని పేర్కొన్నాట్టుగానే ప్రతి చోటా అదే జరుగుతుందన్నారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల కుప్ప రాష్ట్రంగా చేసిన ఘనత బిఆర్ఎస్కే దక్కుతుందని వివరించారు.అదికారంలోకి రాక ముందు ఎన్నో హామీలు ఇచ్చిన, పదేళ్లుగా హామీ లను అమలు చేయలేదని, రైతు రుణా మాఫీ ఇతర హామీ లు అమలు కాలేదన్నారు. దళితులకు మూడెకరాల భూమి, నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్, రైతులకు సైతం 24 గంటల పాటు విద్యుత్ సరఫరా చేయకుండా ఎనిమిది గంటలే సరఫరా చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, ముందస్తుగా ప్రకటించిన విధంగానే ఆరు గ్యారంటీలను ఆరు నూరైనా అమలు చేసి తీరుతామన్నారు. కాంగ్రెస్ ప్రకటించిన మేనిఫెస్టో లోని ప్రతి పథకాన్ని అమలు చేయడమే కాకుండా అన్ని వర్గాల ప్రజలను అందుకుంటమన్నారు. రేషన్ దుకాణాల ద్వారా 9 రకాల వస్తువులను అందజేస్తామని పెళ్లి చేసిన వారికి లక్ష రూపాయలతో పాటు ఒక తులం బంగారం అందజేయడం జరుగుతుందన్నారు. లక్ష రూపాయల రైతు రుణమాఫీ చేస్తామని ఇచ్చిన హామీ నేటి వరకు అమలు కాలేదని, ఏదో నామే వాస్తే సగం మందికి రుణమాఫీ వచ్చిందని దీనిపై ప్రశ్నిస్తే నోరు మెదపడం లేదన్నారు. అ నేపం కాంగ్రెస్ పార్టీ పై నెపుతున్నరని ఇది ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు రెండు లక్షల రుణమాఫీ ఒకేసారి చేసి చూపెడతామన్నారు. ఎక్కడ చూసినా కాంగ్రెస్ ప్రభంజనం విస్తుందని, ప్రజలు తమంతట తామే స్వచ్చందంగా వేలాదిగా వచ్చి కాంగ్రెస్ లో చేరుతున్నారని తెలిపారు. రైతన్నలకు రెండులక్షల రుణమాఫీ చేసి చూపుతామని, 24 గంటలు వ్యవసాయానికి ఉచిత విద్యుత్, రూ.500 లకే గ్యాస్ సిలిండర్, వృద్ధులు వితంతువులు, బీడీ కార్మికులకు పెన్షన్ 4 వేలు అందజేస్తామని, వీటిలో ఎలాంటి అనుమానం అవసరం లేదని అన్నారు. మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యం, వరి, ఇతర పంటలకు గిట్టుబాటు ధర,వరి కి ఇతర పంటలకు బోనస్ 5వందలు అందజేస్తామని,రైతులు తోందర పాడి వరి ధాన్యాన్ని తక్కువ ధరకు అమ్ముకోళద్దని రైతులకు సూచించారు. కేసీఆర్ పాలనలో చేసిన అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారయిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ డిక్లరేషన్ లో ప్రకటించిన వాటన్నింటినీ అమలు చేసి తీరుతా మన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో తెలంగాణ రైతులు, విద్యార్థులు, మహిళలు, అన్ని వర్గాల ప్రజలు దగా పడ్డారని, కాంగ్రెస్ అధికారం లోకి వచ్చిన తర్వాత వ్యవసాయానికి పూర్వ వైభవం తెస్తామని అన్నారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి 5 లక్షలు పూర్తి సబ్సిడీతో సహాయం, రెండు లక్షల ఉద్యోగాలు అందజేస్తామని, ఆరోగ్య శ్రీ పథకంలో లక్షల వరకు ఉచిత వైద్య చికిత్స, విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్మెంట్ అందజేస్తామన్నారు. గల్ఫ్ అన్లైల్ కేంద్రాన్ని జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేస్తున్నారు. నిజామాబాద్ రూరల్ కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని వేడుకున్నారు.అంతకు ముందు అయా గ్రామాల్లో బోనాలు, డప్పు వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు.కార్యక్రమంలో ఎఐసిసి కాంగ్రెస్ మహిళా పరిశీలకురాలు సయీద అబిద, మండల అధ్యక్షులు మోత్కురి నవీన్ గౌడ్, డిసిసిబి డైరెక్టర్ కోరట్ పల్లి అనంద్, మాజీ సర్పంచ్ దాశరథ్, వాచర్ మల్లయ్య,కాడరి, డాక్టర్ శ్రీనివాస్, సంతోష్ రెడ్డి, వెంకట్ రెడ్డి, మునిపల్లి సాయరెడ్డి, మోతిలాల్, డాక్టర్ పర్మేశ్, సినియర్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు , యువకులు పాల్గొన్నారు.
నవతెలంగాణ-డిచ్ పల్లి
నిజామాబాద్ రూరల్ నీయోజకవర్గంతో పాటు, అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో పెట్టుకొని వారి సంక్షేమానికి అబివృద్ధికి ప్రత్యేక దృష్టి సారిస్తనని,ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలు బీఅర్ఎస్ ప్రభుత్వానికి చివరి ఎన్నికలని, ఈ సారి ప్రజల అగ్రహానికి గూరి కాక తప్పదని, బీఅర్ఎస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని, గతంలో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ప్రజలకు మాయ మాటలు చెప్పి లోబర్చుకునే ప్రయత్నం చేస్తున్నారని అలాంటి వారి మాటలను నమ్మవద్దని, నీరుద్యోగులకు ఉద్యోగం ఇవ్వకుండా మోసం చేసిందని, కల్వకుంట్ల కుటుంబానికి ఉద్యోగలు పొందారని, వారికే అదిక లబ్ధి పొందిందని,ఈ ఎన్నికల్లో సైతం ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకునే ప్రయత్నాలు బిఅర్ఎస్ నాయకులు చేస్తున్నారని,కాంగ్రెస్ అధికారం లోకి వచ్చిన వెంటనే ప్రజలకు ఇచ్చిన అరు గ్యారంటీ కార్డుల పథకం పైన మొదటి సంతకం ఉంటుందని నిజామాబాద్ రూరల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి అన్నారు.ఇందల్ వాయి మండలంలోని ఇందల్ వాయి గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా డాక్టర్ భూపతి రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గ్రామాలకు అభివృద్ధి చేయకుండా కోట్ల రూపాయలు సంపాదించుకున్నారని, ఈ గ్రామంలో చూసిన డబుల్ బెడ్ రూమ్ ఇయ్యని పరిస్థితి ఉందని, దళిత బంధు పథకం బీఆర్ఎస్ బంధుగా మారిందని, గ్రామంలో వందలాది మంది ఇళ్లు లేక ఉంటుందన్నారని, గ్రామంలో కట్టిన డబుల్ బెడ్ రూమ్ లఉ48ఎ ములన సరిపోలేదాని, అదికారంలోకి వచ్చిన వెంటనే ఇందిరమ్మ ఇళ్లు అందజేస్తామని హామీ ఇచ్చారు. అర్హులైన వారికి ఇవ్వకుండా పేదలకు, నిరుపేద దళితులకు, నీరుద్యోగులకు, రైతులకు, యువకులకు మోసం చేశారని మరోసారి నమ్మించి నట్టేట్ట ముంచడానికి మన ముందు వస్తున్నాడని ప్రజలు అన్ని గమనిస్తున్నారని పేర్కొన్నారు.2001నుండి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం డాక్టర్ వృత్తి వదిలి గ్రామ గ్రామన తిరుగుతూ రాష్ట్ర ఆవశ్యకత పై ప్రజలకు, విద్యార్థులకు, యువకులకు చైతన్యం చేసి ఉద్యమాన్ని ఉధృతం చేశానని ఎం ఒక్కరి వల్ల రాష్ట్రం రాలేదు అన్న విషయం ప్రజలకు బాగా తెలుసని అన్నారు. ఈసారి రాష్ట్రంలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమని, ప్రజల బతుకులు మారనున్నయని, కులం మతం ప్రాంతం భేదం లేకుండా ప్రజలు అందరించి చేతి గుర్తు కు ఓటు వేసి గెలిపించాలని కోరారు.2018 ఎన్నికల సమయంలో కూడా ప్రజలకు కుల సంఘాలను బుట్టలో వేసుకోవడానికి బాజిరెడ్డి గోవర్ధన్ ప్రతి గ్రామానికి ప్రోసెడింగ్ కాపీలు అందజేశారని, ఇచ్చిన ఆ కాపీలకు నీదులు మంజూరు కాక పనులు ఎక్కడ జరగలేదన్నారు. మరోసారి కుల సంఘాల పేరున ప్రొసీడింగ్ పత్రాలు,ఆత్మీయ సమ్మేళనం పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు.ఎవరిని మోసం చేయడానికి ఈ పత్రాలు, సమ్మేళనలని విమర్శించారు ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయాన పలువురు ఎమ్మెల్యేలకు దళిత బందులో 30% శాతం కమిషన్ తీసుకుంటున్నారని పేర్కొన్నాట్టుగానే ప్రతి చోటా అదే జరుగుతుందన్నారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల కుప్ప రాష్ట్రంగా చేసిన ఘనత బిఆర్ఎస్కే దక్కుతుందని వివరించారు.అదికారంలోకి రాక ముందు ఎన్నో హామీలు ఇచ్చిన, పదేళ్లుగా హామీ లను అమలు చేయలేదని, రైతు రుణా మాఫీ ఇతర హామీ లు అమలు కాలేదన్నారు. దళితులకు మూడెకరాల భూమి, నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్, రైతులకు సైతం 24 గంటల పాటు విద్యుత్ సరఫరా చేయకుండా ఎనిమిది గంటలే సరఫరా చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, ముందస్తుగా ప్రకటించిన విధంగానే ఆరు గ్యారంటీలను ఆరు నూరైనా అమలు చేసి తీరుతామన్నారు. కాంగ్రెస్ ప్రకటించిన మేనిఫెస్టో లోని ప్రతి పథకాన్ని అమలు చేయడమే కాకుండా అన్ని వర్గాల ప్రజలను అందుకుంటమన్నారు. రేషన్ దుకాణాల ద్వారా 9 రకాల వస్తువులను అందజేస్తామని పెళ్లి చేసిన వారికి లక్ష రూపాయలతో పాటు ఒక తులం బంగారం అందజేయడం జరుగుతుందన్నారు. లక్ష రూపాయల రైతు రుణమాఫీ చేస్తామని ఇచ్చిన హామీ నేటి వరకు అమలు కాలేదని, ఏదో నామే వాస్తే సగం మందికి రుణమాఫీ వచ్చిందని దీనిపై ప్రశ్నిస్తే నోరు మెదపడం లేదన్నారు. అ నేపం కాంగ్రెస్ పార్టీ పై నెపుతున్నరని ఇది ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు రెండు లక్షల రుణమాఫీ ఒకేసారి చేసి చూపెడతామన్నారు. ఎక్కడ చూసినా కాంగ్రెస్ ప్రభంజనం విస్తుందని, ప్రజలు తమంతట తామే స్వచ్చందంగా వేలాదిగా వచ్చి కాంగ్రెస్ లో చేరుతున్నారని తెలిపారు. రైతన్నలకు రెండులక్షల రుణమాఫీ చేసి చూపుతామని, 24 గంటలు వ్యవసాయానికి ఉచిత విద్యుత్, రూ.500 లకే గ్యాస్ సిలిండర్, వృద్ధులు వితంతువులు, బీడీ కార్మికులకు పెన్షన్ 4 వేలు అందజేస్తామని, వీటిలో ఎలాంటి అనుమానం అవసరం లేదని అన్నారు. మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యం, వరి, ఇతర పంటలకు గిట్టుబాటు ధర,వరి కి ఇతర పంటలకు బోనస్ 5వందలు అందజేస్తామని,రైతులు తోందర పాడి వరి ధాన్యాన్ని తక్కువ ధరకు అమ్ముకోళద్దని రైతులకు సూచించారు. కేసీఆర్ పాలనలో చేసిన అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారయిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ డిక్లరేషన్ లో ప్రకటించిన వాటన్నింటినీ అమలు చేసి తీరుతా మన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో తెలంగాణ రైతులు, విద్యార్థులు, మహిళలు, అన్ని వర్గాల ప్రజలు దగా పడ్డారని, కాంగ్రెస్ అధికారం లోకి వచ్చిన తర్వాత వ్యవసాయానికి పూర్వ వైభవం తెస్తామని అన్నారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి 5 లక్షలు పూర్తి సబ్సిడీతో సహాయం, రెండు లక్షల ఉద్యోగాలు అందజేస్తామని, ఆరోగ్య శ్రీ పథకంలో లక్షల వరకు ఉచిత వైద్య చికిత్స, విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్మెంట్ అందజేస్తామన్నారు. గల్ఫ్ అన్లైల్ కేంద్రాన్ని జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేస్తున్నారు. నిజామాబాద్ రూరల్ కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని వేడుకున్నారు.అంతకు ముందు అయా గ్రామాల్లో బోనాలు, డప్పు వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు.కార్యక్రమంలో ఎఐసిసి కాంగ్రెస్ మహిళా పరిశీలకురాలు సయీద అబిద, మండల అధ్యక్షులు మోత్కురి నవీన్ గౌడ్, డిసిసిబి డైరెక్టర్ కోరట్ పల్లి అనంద్, మాజీ సర్పంచ్ దాశరథ్, వాచర్ మల్లయ్య,కాడరి, డాక్టర్ శ్రీనివాస్, సంతోష్ రెడ్డి, వెంకట్ రెడ్డి, మునిపల్లి సాయరెడ్డి, మోతిలాల్, డాక్టర్ పర్మేశ్, సినియర్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు , యువకులు పాల్గొన్నారు.