
కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు..
నియోజకవర్గంలోని ఒడ్యాట్ పల్లి అంబేద్కర్ యూత్ సభ్యులు కాంగ్రెస్ పార్టీలో భారి స్థాయిలో చేరారు. వీరందరికీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి కండువా కప్పి ఆహ్వానించారు. ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ యొక్క ఆరు గ్యారెంటీలను ప్రజలకు వివరించి, హస్తం గుర్తుకు ఓటేసి, భారీ మెజార్టీతో గెలిపించాలని వినయ్ రెడ్డి తెలిపారు.