కాంగ్రెస్ పార్టీతోనే పేద ప్రజలకు న్యాయం

– ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్

నవతెలంగాణ – నెల్లికుదురు 
కాంగ్రెస్ పార్టీతోనే పేద ప్రజలకు న్యాయం జరుగుతుందని మహబూబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ అన్నాడు. బుధవారం మండలంలోని రాజులకొత్తపల్లి, రామన్నగూడెం, దుర్గ భవానితండ, వస్రంతండ, మునిగలవీడు, శ్రీరామగిరి, హేమ్ల తండ, కాచికల్ గ్రామాలలో ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బలరాం నాయక్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రచార నిర్వహించారు. ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎదల్ల యాదవ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు గుగులోత్ బాలాజీ, కాంగ్రెస్ మండల అధ్యక్షులు గొల్లపల్లి ప్రభాకర్ గౌడ్, సీనియర్ నాయకులు నాయిని సత్యపాల్ రెడ్డి, హెచ్ వెంకటేశ్వర్లు,కాసం లక్ష్మారెడ్డి,రంజిత్ రెడ్డి వైస్ ఎంపీపీ జెల్ల వెంకటేష్ తో కలిసి మాట్లాడుతూ.. దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ప్రధాన మంత్రి రాహుల్ గాంధీ అవుతారని దీమా వ్యక్తం చేశారు.బలరాం నాయక్ ను గెలిపిస్తే మళ్ళీ కేంద్రమంత్రి అవుతారని జోష్యం చెప్పారు. ప్రజలంతా అమూల్యమైన ఓటును చెయ్యి గుర్తుపై వేసి గెలిపించాలన్నారు. ప్రచార కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గోగుల మల్లయ్య, ఆయా గ్రామ పార్టీ అధ్యక్షులు డేగల వెంకన్న,పాశం చిన్న వెంకన్న,గుగులోత్ రమేష్,లాలు, ఇస్సంపల్లి వెంకట్, బెల్లి నర్సయ్య, ఇట్టే దేవేందర్ రెడ్డి, ఎంపిటిసిలు ఎల్దీ గోవర్ధన్,పెరుమాళ్ళ సుమలత మురళి,పార్టీ నాయకులు తూళ్ళ నరేందర్, రాస వెంకటరెడ్డి,గంజి గోవర్ధన్,పట్నంశెట్టి నాగరాజు, ఈసంపల్లి వెంకన్న రావుల సతీష్,గుగులోత్ రవి నాయక్,కాసం సుధాకర్ రెడ్డి,కొడిశెట్టి వెంకన్న, జిలుకర యాలాద్రి, మేరుగు వెంకటస్వామి, తూళ్ళ ప్రణయ్, రామ్మూర్తి, ఎల్లారెడ్డి, గడ్డమీది వేణుకుమార్, బండి శ్రీనివాస్, కర్నే సాయికుమార్ రమేష్ మధు లచ్చిరాం వెంకన్న ఏలోజి లాల్ సింగ్ పాటు తదితరులు ఉన్నారు