సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన ఎంపీటీసీ మల్లేష్ యాదవ్…

నవతెలంగాణ భువనగిరి కలెక్టరేట్ 

యర్రంబెల్లి గ్రామంలో ,మండల పరిషత్తు భువనగిరి నిధుల నుండి మంజూరు అయిన రూ.1.5 లక్షలతో  తుక్కుపురం ఎంపిటిసి రసాల మల్లేశం యాదవ్ యర్రంబెల్లి గ్రామములో నూతన సీ సీ రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి కొండాపురం అనిల్ కుమార్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.