భువనగిరి మండలంలోని బస్వాపురం రిజర్వాయర్ లో భాగంగా పెండింగ్లో ఉన్న హైదరాబాద్ వరంగల్ నేషనల్ హైవే భువనగిరి బైపాస్ దీప్తి హోటల్ వద్ద పనులను భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ త్వరితగతిన పనులు పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలని, ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు.